CM Kejriwal: ఢిల్లీలో వాయు కాలుష్యం.. నేడు సీఎం కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ ప్రజలను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలి నాణ్యత వరుసగా నాలుగో రోజు పడిపోయింది. సోమవారం ఉదయం 9 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 437గా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకటించింది. అయితే గత మూడు రోజులతో పోలిస్తే కాస్త తగ్గింది. కాగా, వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (సీఎం అరవింద్ కేజ్రీవాల్) ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్తో పాటు రవాణా శాఖ, ఢిల్లీ మున్సిపాలిటీ, పోలీసు తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన స్టేజ్-4 గ్రేడెడ్ రెస్పాన్స్ ప్లాన్ అమలుపై చర్చించనున్నారు.
కాగా, కేజ్రీవాల్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోయిందన్న ప్రతిపక్షాల విమర్శలపై అధికార ఆప్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక కక్కర్ స్పందించారు. CAQM ప్రకారం, పంజాబ్లో పంట వ్యర్థాలను కాల్చడం 50 నుండి 67 శాతం వరకు తగ్గింది. పంజాబ్లో పంట దహనం జరుగుతున్న ప్రాంతాలు ఢిల్లీకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, అయితే హర్యానాలోని ప్రాంతాలు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని వెల్లడించారు. పంజాబ్లోని తమ ప్రభుత్వం పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని విజయవంతంగా ఆపితే, హర్యానాలో అధికార బీజేపీ విఫలమైందని విమర్శించారు. కాగా.. ఢిల్లీకి చెందిన మార్నింగ్ వాకర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. వాయుకాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉందన్నారు. దీంతో పాఠశాలలు కూడా మూతపడ్డాయన్నారు. పేదరికాన్ని తగ్గించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాగా, గత నాలుగైదు రోజులుగా కాలుష్యం ఎక్కువగా ఉండేదని, నేడు కాస్త తగ్గిందని మరో వాకర్ సురేందర్ గుప్తా వెల్లడించారు. నగరంలో డీజిల్ వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తూ సీఎం కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోందన్నారు.
Minister KTR: నేడే వేములవాడ, ఎల్లారెడ్డిపేటకు కేటీఆర్.. యువ ఆత్మీయ సమ్మేళలో మంత్రి
Also Read
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!