CM Ashok Gehlot: ‘టీషర్ట్’ విమర్శలకు కౌంటర్.. అమిత్ షా మఫ్లర్ సంగతేంటి?
CM Ashok Gehlot Counter To BJP Comments On Rahul Gandhi Tshirt: భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ.. రూ. 41 వేలు విలువ చేసే టీషర్ట్ ధరించారంటూ బీజేపీ శ్రేణులు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే! అందుకు కాంగ్రెస్ శ్రేణులు వెంటనే కౌంటర్లు ఇవ్వడం కూడా జరిగింది. మరి ప్రధాని మోడీ ధరించిన రూ. 10 లక్షల సూట్ సంగతేంటి? అంటూ ఎదురుదాడికి దిగారు. అలాగే.. రూ.1.5 లక్షల కళ్లజోడు ధరించిన విషయాన్ని కూడా ప్రస్తావించాల్సి వస్తుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఇప్పుడు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా బీజేపీ విమర్శల్ని తిప్పికొట్టారు.
భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓవర్వలేక బీజేపీ ఆందోళనకు గురవుతోందని, అందుకే తప్పుడు ఆరోపణలు దిగుతోందని మండిపడ్డారు. టీ షర్టుల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఫైరయ్యారు. బీజేపీ వాళ్లు తక్కువేం కాదని.. కేంద్రమంత్రి అమిత్ షా ధరించే మఫ్లర్ ధర రూ.80 వేలకు పైనే ఉంటుందని అశోక్ గెహ్లాట్ అన్నారు. చివరికి బీజేపీ నేతలు ధరించే సన్గ్లాసెస్ ధర అక్షరాల రూ. 2.50 లక్షలకు పైనే ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి నేతలు, రాహుల్ గాంధీ టీషర్ట్ గురించి మాట్లాడుతున్నారని, వాళ్లకు భారత్ జోడో యాత్రతో వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీశారు.
Also Read
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
కాగా.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర.. 12 రాష్ట్రాలను కలుపుతూ కశ్మీర్ వరకు మొత్తం 3,570 కిలోమీటర్ల మేర సాగనుంది. ‘ఏక్ తేరా కదమ్, ఏక్ మేరా కదమ్, మిల్ జాయే జుడ్ జాయే అప్నా వతన్’ నినాదంతో సాగుతున్న ఈ పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ స్థానిక ప్రజల్ని కలుస్తూ.. పాదయాత్ర ఎందుకు చేస్తున్నామో వివరించడంతో పాటు వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!