India-China: ఇండియాకు చైనా గుడ్ న్యూస్.. ఫార్మా దిగుమతులపై ‘‘జీరో’’ సుంకం..!
- భారత్కు చైనా గుడ్ న్యూస్..
- ఫార్మా ఎగుమతులపై సుంకం 30 శాతం నుంచి సున్నాకు..
- ట్రంప్ 100 టారిఫ్స్ ప్రకటన తర్వాత చైనా నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-China: అమెరికన్ సుంకాలు, ట్రంప్ తీరుతో భారత్, చైనాలు తమ సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చైనాలో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశంలో మోడీ, జిన్ పింగ్ మధ్య సమావేశాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ప్రధాని మోడీకి చైనా ఘన స్వాగతం పలికింది. ఇదే సమయంలో పుతిన్, మోడీ, జిన్ పింగ్ ఉన్న ఫోటో వైరల్గా మారింది.
ఇదిలా ఉంటే, తాజాగా చైనా భారత్కు గుడ్ న్యూస్ చెప్పంది. అమెరికా భారతీయ ఫార్మాను దెబ్బతీసే విధంగా 100 శాతం సుంకాల విధింపు ప్రకటన తర్వాత, చైనా భారతీయ ఫార్మా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 30 శాతం నుంచి సున్నాకు తగ్గించింది. భారతీయ ఔషధ తయారీదారులు ఎలాంటి కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండా చైనాకు మందుల్ని ఎగుమతి చేయడానికి వీలు కలుగుతుంది. ఈ నిర్ణయం రాబోయే ఏళ్లలో భారతీయ ఫార్మా ఎగుమతులను బిలియన్ డాలర్లకు పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
Read Also: Thaman : నేను చరణ్ ని ఏమీ అనలేదు.. మేం బానే ఉన్నాం.. కానీ ఫ్యాన్స్ ఏ రచ్చ చేశారు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఔషధ దిగుమతులపై 100 శాతం సుంకాన్ని విధించిన వెంటనే ఈ ప్రకటన వచ్చింది. ట్రంప్ నిర్ణయం భారతీయ ఫార్మాను దారుణంగా దెబ్బతీస్తుంది. ఇప్పుడు చైనా నిర్ణయం వల్ల భారతీయ కంపెనీలకు సరసమైన ధరలకు ప్రత్యామ్నాయంగా చైనీస్ మార్కెట్ని అందిస్తుంది.
భారతదేశాన్ని ‘ప్రపంచ ఫార్మసీ’గా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా సరసమైన జనరిక్ మందులు మరియు వ్యాక్సిన్లను సరఫరా చేస్తుంది. ఇప్పుడు చైనా సున్నాకు సుంకాన్ని తగ్గించడంతో భారీ జనాభా ఉన్న ఆ దేశ మార్కెట్ని ఇండియన్ కంపెనీలు అందిపుచ్చుకోనున్నాయి. ఈ చర్య భారత్, చైనా వాణిజ్య సంబంధాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని వాణిజ్య విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Censor Issues : జననాయగన్కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!