Mandi Masjid Controversy: మసీదు అక్రమ నిర్మాణ తొలగింపుపై స్టే.. విచారణ ఈ నెల 20కి వాయిదా..!
- మండిలోని జైలు రోడ్డు మసీదు అక్రమ నిర్మాణం కేసులో కోర్టు స్టే ఆర్డర్..
- తదుపరి విచారణ అక్టోబర్ 20కి వాయిదా వేసిన న్యాయస్థానం..
- స్టే ఆర్డర్పై అధ్యయనం చేసిన తర్వాత హైకోర్టులో పిల్ దాఖలు చేస్తాం: దేవభూమి సంఘర్ష్ కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mandi Masjid Controversy: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండిలోని జైలు రోడ్డు మసీదు అక్రమ నిర్మాణం కేసులో ముస్లిం పక్షం స్టే ఆర్డర్ తెచ్చింది. సెప్టెంబరు 13 నాటి నిర్ణయంపై తదుపరి విచారణ జరిగే వరకు కార్పొరేషన్ ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. కార్పొరేషన్ కమీషనర్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఎహ్లే ఇస్లాం ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధినేత నహీమ్ అహ్మద్ పిటిషన్ దాఖలు చేశారు. పిల్ విచారణ చేసిన న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించిన రికార్డులను మూడు రోజుల్లోగా సమర్పించాలని కార్పొరేషన్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కేసు తదుపరి విచారణ అక్టోబర్ 20కి వాయిదా వేసింది.
Read Also: Honda Activa 7G Launch: హోండా యాక్టివా 7జీ వచ్చేస్తోంది.. మైలేజ్ తెలిస్తే మైండ్ బ్లాకే!
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ఇక, ఈ మండి మసీదు 100 సంవత్సరాల పురాతనమైంది. ఈ మసీదుకు సంబంధించి 1962లో చేసిన సెటిల్మెంట్లో ఖస్రా సంఖ్యను 1280, 2216, 2217గా విభజించారు. మూడు ఖస్రా సంఖ్యల మొత్తం వైశాల్యం 300.53 చదరపు మీటర్లు ఉంది. అయితే, ఖస్రా నం. 2218 నుంచి 2221 వరకు ఉన్న మొత్తం వైశాల్యం 85.6 చదరపు మీటర్లు కాగా, ఈ ఖస్రా సంఖ్యలన్నింటినీ కలిపితే.. మొత్తం వైశాల్యం 386.16 చదరపు మీటర్లుగా వస్తుంది.. ఇది అహ్లే ఇస్లాం ఆధీనంలో ఉంది. కాగా, అక్టోబర్ 10న హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయం స్టే ఆర్డర్ కాపీని అధికారులకు ముస్లిం పక్షం అందించింది. దీనిపై దేవభూమి సంఘర్ష్ కమిటీ ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. స్టే ఆర్డర్ను అధ్యయనం చేసిన తర్వాత అర్బన్ బాడీ అండ్ టౌన్ ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయడానికి వ్యూహం రచిస్తుంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!