Flight Tickets: విమాన ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక అలా చేస్తే రీయింబర్స్మెంట్
Flight Tickets: విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది విమానయాన రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ).. ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను ఎయిర్లైన్స్ ఏకపక్షంగా డౌన్గ్రేడ్ చేస్తే.. రీయింబర్స్మెంట్ ఇవ్వాలనే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.. విమానయాన సంస్థలు ఏకపక్షంగా డౌన్గ్రేడ్ చేస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తుండడంతో.. డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుని.. కొత్త రూల్స్ తీసుకొచ్చింది.. దీని ప్రకారం టికెట్ను డౌన్గ్రేడ్ చేస్తే.. దేశీ రూట్లలో ప్రయాణాలకు సంబంధించి టికెట్ ఖర్చులో 75 శాతం మొత్తాన్ని.. సంబంధిత ప్రయాణికుడికి ఎయిర్లైన్స్ చెల్లించాలి.. సవరించిన విధానం ప్రకారం, విమానయాన సంస్థలు ఇప్పుడు ప్రయాణీకులను అసంకల్పితంగా డౌన్గ్రేడ్ చేసి, టిక్కెట్ను కొనుగోలు చేసిన తరగతి కంటే తక్కువ తరగతికి తీసుకెళ్తే.. వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Read Also: Tamilisai Soundararajan: కొత్త భవనాలు నిర్మించినంత మాత్రాన అభివృద్ధి కాదు..
Also Read
- West Bengal Violence: బెంగాల్లో ఎన్నికల రక్తపాతం.. కత్తితో వెంటాడిన టీఎంసీ నేత.. ఇద్దరు కార్యకర్తల హత్య!
- Tamil Nadu: స్టాలిన్ భిక్షతో గెలిచి.. విజయ్ పంచన చేరుతారా? కాంగ్రెస్పై డీఎంకే ఘాటు విమర్శలు
- Rahul Gandhi: బీజేపీ ఎంపీలలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఓట్ చోరీతో గెలిచారు.. రాహుల్ గాంధీ విమర్శలు
- Shashi Tharoor: ప్రధాని మోడీ, అమిత్ షా ఎన్నికల వ్యూహం భేష్.. మనం నేర్చుకోవాలి.. కాంగ్రెస్కు థరూర్ సలహా
బోర్డింగ్ నిరాకరించడం, విమానాల రద్దు, విమానాల ఆలస్యం కారణంగా విమానయాన సంస్థలు ప్రయాణికులకు అందించే సౌకర్యాలను సవరించినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం తెలియజేసింది. తమ టిక్కెట్ల డౌన్గ్రేడ్ వల్ల ప్రభావితమైన విమాన ప్రయాణికుల హక్కులను బలోపేతం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. సవరించిన విధానం ప్రకారం, విమానయాన సంస్థలు ఇప్పుడు ప్రయాణీకులను అసంకల్పితంగా డౌన్గ్రేడ్ చేసి, టిక్కెట్ను కొనుగోలు చేసిన తరగతి కంటే తక్కువ తరగతికి తీసుకువెళితే వారికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ రంగానికి సంబంధించి, విమానయాన సంస్థలు పన్నులతో సహా టిక్కెట్ల ధరలో 75 శాతం తిరిగి చెల్లించాలి. అంతర్జాతీయ రంగానికి, 1500 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ దూరం ప్రయాణించే విమానాలకు 30 శాతం, 1500 కిలోమీటర్ల నుండి 3500 కి.మీ మధ్య ప్రయాణాలకు 50 శాతం మరియు 3500 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణించే విమానాలకు 75 శాతం పన్నులతో సహా టిక్కెట్ ధరలో 30 శాతం తిరిగి ఇవ్వాల్సిందే. ఢిల్లీకి వెళ్లే గో ఫస్ట్ విమానం బెంగుళూరు విమానాశ్రయం నుండి 50 మంది కంటే ఎక్కువ మంది ప్రయాణీకులను తీసుకోకుండా బయలుదేరిన కొద్ది వారాల తర్వాత నిబంధనలు సవరించారు..
తాజావార్తలు
-
West Bengal Violence: బెంగాల్లో ఎన్నికల రక్తపాతం.. కత్తితో వెంటాడిన టీఎంసీ నేత.. ఇద్దరు కార్యకర్తల హత్య!
-
GodOfWar : గెట్ రెడీ టైగర్స్.. ‘గాడ్ ఆఫ్ వార్’ వస్తున్నాడు
-
IPL 2027: ఐపీఎల్ 2026 తర్వాత భారీ మార్పులు.. కెప్టెన్స్, కోచ్లు మూల్యం చెల్లించుకోక తప్పదు!
-
Axar Patel: కెప్టెన్ అక్షర్ పటెల్ బిగ్ మిస్టెక్స్.. ఏకంగా 2 పాయింట్స్ కోల్పోయిన ఢిల్లీ!
-
WhatsApp Shutdown ALERT: అలర్ట్.. ఆ తేదీ నుండి ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ ఇదే
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!