JK Polls: ప్రశాంతంగా ముగిసిన చివరి విడత పోలింగ్.. భారీగా ఓటింగ్ నమోదు
- జమ్మూకాశ్మీర్లో ప్రశాంతంగా ముగిసిన చివరి విడత పోలింగ్
- భారీగా ఓటింగ్ నమోదు
జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం చివరి విడత పోలింగ్ జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ బూతులకు తరలివచ్చారు. ఎన్నికల సంఘం పిలుపు మేరకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు. జమ్మూకాశ్మీర్లో మూడు విడతల్లో పోలింగ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్ సెప్టెంబర్ 18న జరిగింది. సెకండ్ విడత పోలింగ్ సెప్టెంబర్ 25న జరిగింది. ఇక చివరి విడత అక్టోబర్ 1న 40 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు భారీగా ఓటింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Dera baba: హర్యానా ఎన్నికల వేళ డేరా బాబా విడుదల.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
గత రెండు విడతల్లో నమోదైన ఓటింగ్ కంటే.. చివరి విడతలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. భారత ఎన్నికల సంఘం ప్రకారం.. 65.48% పోలింగ్ నమోదైందని తెలిపింది. లోక్సభ ఎన్నికల కంటే ఎక్కువగా ఓటింగ్ నమోదైంది. ఓటర్లు ఉత్సాహంగానే వచ్చి పోలింగ్లో పాల్గొన్నారు. మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అక్టోబర్ 5న సాయంత్రం 5 గంటల వరకు విడుదల చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఆ ఎన్నికలు ముగిశాకే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాల్సి ఉంటుంది.
Election Commission of India says, "Elections to the phase 3 of the Assembly Elections in J&K recorded 65.48% polling as of 5 PM today which is going to surpass the Lok Sabha 2024 voter turnout in these 7 districts which was 66.78%. The voter turnout in Phase 1 and Phase 2 of the…
— ANI (@ANI) October 1, 2024
J-K polls: 65.48 pc voter turnout till 5pm in phase 3; Udhampur records highest
Read @ANI Story l https://t.co/yJNLjqiTmQ
#JammuandKashmirpolls#ECI pic.twitter.com/anAtGGQUmR— ANI Digital (@ani_digital) October 1, 2024
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!