Supreme Court: కేంద్ర సంస్థల దుర్వినియోగంపై సుప్రీంకోర్టుకు 14 ప్రతిపక్ష పార్టీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో రెండు ఏళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత రాజకీయం మారుతోంది. తాజాగా శుక్రవారం 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Read Also: Delhi Riots Case: ఢిల్లీ అల్లర్లలో ఆప్ కీలక నేతపై మర్డర్ కేసు..
Also Read
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తున్నాయని, బీజేపీలో చేరిన తర్వాత నేతలపై కేసులు ఎత్తివేయడం లేదా విచారణ ఆలస్యం చేయడం వంటివి చేస్తోందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. సెంట్రల్ ఏజెన్సీలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయనే బీజేపీ వ్యాఖ్యలను విపక్షాలు ఖండించాయి. సుప్రీంకోర్టుకు వెళ్లిన పార్టీల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాదళ్-యునైటెడ్, భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్ వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ పార్టీలు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాయి. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, డిఎంకె పార్టీలు ఉన్నాయి.
ఏప్రిల్ 5న ఈ అంశాన్ని జాబితా చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రస్తుతం 95 శాతం కేసులు ప్రతిపక్ష నాయకులపైనే ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కేసుల, లాలూ ప్రసాద్ యాదవ్ ల్యాండ్ ఫర్ జాబ్ కేసును ప్రముఖంగా సీబీఐ, ఈడీ విచారిస్తున్నాయి. రాహుల్ గాంధీకి రెండు ఏళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత ప్రతిపక్షాలు ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!