Pawan Kalyan: మూడో భార్యకు విడాకులు.. క్లారిటీ ఇచ్చిన పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సంబంధించిన ఏ వార్త వచ్చినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అందులో నిజం ఎంత..? అబద్దం ఎంత.. ? అనేది ఎవరు చూడరు. పవన్ అంటే గిట్టని వారు విమర్శిస్తారు.. ఇష్టం ఉన్నవారు సమర్థిస్తారు. ఇక గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్.. తన మూడో భార్య అనా లెజినోవాకు విడాకులు ఇస్తున్నాడని ఒక వార్త సోషల్ మీడియాను కుదిపేసింది. అనా లెజినోవా.. పవన్ ను వదిలి సింగపూర్ కు వెళ్లిపోయిందని, పిల్లలతో కలిసి అక్కడే ఉంటుందని వార్తల్లో రాసుకొచ్చారు. దీంతో పవన్ ను విమర్శించేవారు ఎక్కువైపోయారు. మూడో పెళ్లి కూడా పెటాకులే అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ రూమర్స్ కు పవన్ చెక్ పెట్టాడు. తాజాగా పవన్ పార్టీ అయిన జనసేన అధికారిక ట్విట్టర్.. పవన్ పెళ్లి వార్తలను ఖండిస్తూ.. పవన్ – అన్నా లెజినోవా కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. విడాకులు రూమర్స్.. ఖచ్చితంగా పుకార్లు మాత్రమే అని తేల్చి చెప్పేసింది.
Ram Charan: ఫ్యాన్స్ ను పిచ్చోళ్లను చేస్తున్న హీరోలు.. ఎమోషన్స్ తో గేమ్స్ ఆడుతున్నారు
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
“జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు – వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు” అంటూ సమాచారం కూడా అందించింది. భర్త విజయ యాత్ర విజయవంతంగా పూర్తిచేసిన వెంటనే పూజ చేసి మరీ దేవుడి ఆశీర్వాదాలు తీసుకున్న ఆమెను ఇలా విడాకుల పేరుతో అవమానించడం ఏంటని పవన్ అభిమానులు ట్రోలర్స్ పై ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ ఒక్క క్లారిటీతో విడాకుల రూమర్స్ కు చెక్ పడినట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు – వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా… pic.twitter.com/x3WJ5iUtQv
— JanaSena Party (@JanaSenaParty) July 5, 2023
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!