Nayanthara: ఆటోలో నయనతార కొడుకులు.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara Auto Ride with Her Children: నయనతార -దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లలు ఉయిర్, ఉలగ్లను చెన్నైలో ఆటో రిక్షా రైడ్కు తీసుకెళ్లారు. ఆమె ఈ మేరకు మే 20న తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక వీడియోను పంచుకున్నారు. రోజూ లగ్జరీ కార్లలో తిరిగే నయనతార తనకు వీలైనప్పుడల్లా పిల్లల్ని ఆటో ఎక్కించడం ఆచారంగా మారింది. నయనతార -దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇటీవల చెన్నైలోని తిరుచెందూర్ మరియు కన్యాకుమారిలో ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. కోలీవుడ్లో టాప్ నటి అయినప్పటికీ, తన భర్త మరియు ఇద్దరు పిల్లలతో ఎక్కువ సమయం గడిపే నయనతార, వారితో సరదాగా ఆటోలో ప్రయాణించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
Siren Director: పంతం పట్టి డైరెక్టర్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాడు!
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ఒకప్పుసు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చినా ఇన్స్టాగ్రామ్లోకి ప్రవేశించిన తర్వాత, నయనతార తన కొడుకులతో చాలా ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. నయనతార తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పంచుకున్న వీడియోలో , ఇద్దరు పిల్లలను వారి ఒడిలో కూర్చోబెట్టడాన్ని మనం చూడవచ్చు, విఘ్నేష్ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార చివరిసారిగా వివాదాస్పద చిత్రం ‘అన్నపూర్ణి’లో కనిపించింది, భారీ ట్రోలింగ్స్ తర్వాత నెట్ఫ్లిక్స్ నుండి తీసి వేయబడింది. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోపక్క రెండు తమిళ సినిమాలు ‘టెస్ట్’, ‘1960 నుండి మన్నంగట్టి’ షూటింగ్ ముగించింది. ఇటీవల, ఆమె తన మలయాళ చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’ షూటింగ్ ప్రారంభించింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!