మరో రీమేక్ పై కన్నేసిన మెగాస్టార్!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘ఖైదీ నెం150’ తో తర్వాత గ్యాప్ తీసుకున్న చిరు ప్రస్తుతం వరుసగా సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తున్నారు. చిరు నటించిన ‘ఆచార్య’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్డైరెక్షన్ లో ‘వేదాళం’ రీమేక్ గా ‘భోలా శంకర్’ సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయటానికి కమిట్ అయ్యాడు. ఇదలా ఉంటే మెగాస్టార్ మరో రీమేక్ పై కన్నేశారట.
ప్రస్తుతం చిరంజీవి ‘అజిత్’ నటించిన ‘వేదాళం’ సినిమాను రీమేక్ చేస్తున్నారు.
Read Also : వివాదాస్పదమైన కమెడియన్ ‘బూతు’ ట్వీట్
Also Read
అలాగే 2015లొ వచ్చిన మరో అజిత్ సినిమా ‘ఎన్నై అరిందాల్’ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు రీమేక్ కోసం దర్శకుడిని వెతుకుతున్నారట. విలన్ బారి నుంచి ఓ పాపను కాపాడే మాజీ పోలీస్ అధికారి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా ‘ఎంతవాడు గానీ’ పేరుతో డబ్ అయింది. రామ్ చరణ్ కూడా తన తండ్రి చిరంజీవిని అద్భుతంగా చూపించే దర్శకుడి కోసం చూస్తున్నాడట. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమాని చరణ్ నిర్మించనున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!