Malladi Vishnu : ఐదెకరాల కోసమే శాతవాహన కాలేజీని కూల్చేశారు.. మల్లాది విష్ణు ఆరోపణలు
- విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలి
- ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదు
- మా హయాంలో ఇలాంటి దారుణాలు జరగలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malladi Vishnu : శాతవాహన కాలేజీని ఐదెకరాల కోసమే కూల్చేశారని మాజీ మంత్రి మల్లాది విష్ణు అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణులపై దాడులు పెరిగిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి నిదర్శనమే విజయవాడలోని శాతవాహన కాలేజీని కూల్చేయడం అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి కారణాలు లేకుండానే కాలేజీని కూల్చేసిందన్నారు. ప్రభుత్వం ఇంత చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు మల్లాది విష్ణు. ఆ కాలేజీలో స్టూడెంట్ల సర్టిఫికెట్లు ఉన్నా సరే కనీసం పట్టించుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు మల్లాది విష్ణు.
Read Also : Janardhan Reddy : కమీషన్ల కోసమే బుగ్గన అక్రమాలు.. మంత్రి జనార్థన్ రెడ్డి ఫైర్..
Also Read
‘ఈ కాలేజీ కేసులో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ కాలేజీ ప్రతినిధిని కిడ్నాప్ చేశారు. ఈ కాలేజీకి చెందిన ఐదెకరాల భూమిని కబ్జా చేయడం కోసమే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కోర్టు తీర్పు ఉందని ఇలాంటి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. ఏపీలో కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులను టార్గెట్ చేస్తోంది. రెడ్ బుక్ చివరకు కాలేజీల మీ కూడా వర్తింపజేస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ దీనిపై స్పందించాలి. అక్రమంగా భూములు లాక్కుంటే ఎందుకు మాట్లాడట్లేదు.
కంప్లయింట్ ఇచ్చినా సరే పోలీసులు పట్టించుకోవట్లేదు. గత వైసీపీ హయాంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు జరగలేదు. విజయవాడలో కూటమి దౌర్జన్యం రాజ్యమేలుతోంది. కిడ్నాప్ చేసిన వారి మీద, కాలేజీని ధ్వంసం చేసినవారిపై న్యాయ పోరాటం చేయడానికి మేం రెడీగా ఉన్నాం’ అంటూ మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు.
Read Also : Nagarjuna: కొడుకు పెళ్లి హడావుడిలోనూ సినిమా కోసమే నాగ్ తపన!
తాజావార్తలు
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!