లతా మంగేష్కర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ప్రముఖ గాయని ఎనిమిది దశాబ్దాల అద్భుతమైన కెరీర్లో 36 భాషలలో అనేక రకాల పాటలను పాడారు. ఎంతోమంది కొత్త తరాలకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె గురించి మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం.
Read Also : లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం
Also Read
- Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా 'పెద్ది' దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
- Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
- SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
- Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
- శేవంతి, దినతన్ మంగేష్కర్లకు జన్మించిన పెద్ద బిడ్డ లతా మంగేష్కర్. ఆమెకు నలుగురు తోబుట్టువులు ఆశా భోంస్లే, ఉష, మీనా, హృదయనాథ్ ఉన్నారు.
- లతా తల్లి ఆమె తండ్రికి రెండవ భార్య. దీనానాథ్ మొదటి భార్య లత అత్త. ఆమె వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే మరణించింది.
- లత పుట్టినప్పుడు ఆమెకు హేమ అని పేరు పెట్టారు. తన తండ్రి నాటకాలలో లతిక అనే పాత్ర ప్రేరణతో ఆమె పేరు లతగా మార్చారు.
- దీనానాథ్ థియేటర్ ఆర్టిస్ట్, శాస్త్రీయ గాయకుడు. అందుకే లత చిన్నప్పటి నుండే సంగీతానికి అలవాటు పడింది. తన ఐదేళ్ల వయసులో ఆమె తన తండ్రి నాటకంలో కూడా పాత్ర పోషించింది.
- తన తండ్రి మరణానంతరం, లత కుటుంబానికి ఏకైక ఆధారం అయింది. ఆమె పాడిన మొదటి పాట మరాఠీ చిత్రం ‘కితి హసల్’. ఈ సినిమా కొన్ని సమస్యల కారణంగా విడుదల కాలేదు.
- లతా తన జీవితంలో మొదటి 16 సంవత్సరాలు ఆమె జన్మించిన ఇండోర్ లోనే నివసించింది. ఆమె పుట్టిన ఇల్లు ఇప్పుడు ఒక బట్టల షోరూమ్.
- లత 1942-1948 సంవత్సరాల మధ్య ఎనిమిది చిత్రాలలో నటించారు. ఆమె ‘ఆనందఘన్’ అనే మారు పేరుతో కొన్ని మరాఠీ చిత్రాలకు సంగీతం అందించింది.
- లతా మంగేష్కర్ సంగీత దర్శకుడు గులాం హైదర్ని తన గాడ్ఫాదర్గా అభివర్ణించారు.
- ప్రతిష్టాత్మకమైన లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయ కళాకారిణి లత.
- ఆమెకు ఇష్టమైన క్రీడ క్రికెట్ను ఆస్వాదించడానికి లార్డ్స్ స్టేడియంలో లతాకు శాశ్వత గ్యాలరీ ఉంది.
- 1963 జనవరి 27న న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్లో లతా దేశభక్తి గీతం ‘ఏ మేరే వతన్ కే లోగోన్’ పాటను ప్రదర్శించినప్పుడు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటతడి పెట్టారు.
తాజావార్తలు
-
Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!