ENE 2 update : ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్కు ముహూర్తం ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్ల్లో సెన్సేషన్ క్రియేట్ చేసి, ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తన రెండో చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ థియేటర్లలో అనుకున్నంతగా ఆడినప్పటికి.. ఓటీటీలో, టీవీలో ఈ సినిమాను జనం బాగానే చూశారు. కాల క్రమంలో దానికి కల్ట్ స్టేటస్ వచ్చింది. గత ఏడాది ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూశారు. థియేటర్లలో సెలబ్రేషన్స్ చూసి అందరూ షాకయ్యారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తరానుసారంగా సాగిన కథనం, రియలిస్టిక్ డైలాగ్స్ తో సంచలనం సృష్టించింది. ఈ సినిమా డైలాగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో తిరుగుతున్నాయి. దీంతో, దీని సీక్వెల్పై ఆసక్తి ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
Also Read : Yami Gautam: పాత్ర బలంగా ఉంటే.. స్క్రిప్ట్ కూడా పట్టించుకోను..
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Samantha Maa Inti Bangaram Review: సమంత మా ఇంటి బంగారం మూవీ రివ్యూ
- Tollywood : టాలీవుడ్ను ముంచేస్తున్న ‘మార్కెట్ మోడల్’.. అసలు క్రైసిస్ ఇక్కడే!
- Mahendragiri Varahi: మైండ్ బ్లాక్ చేస్తున్న సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’!
ఇప్పటికే టీమ్ నుంచి సీక్వెల్ రాబోతోందన్న సంకేతాలు వస్తుండగా.. తాజాగా విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ మరోసారి కలసి ఈ ప్రాజెక్ట్కి పునాదులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల తరుణ్ సోషల్ మీడియాలో స్క్రిప్ట్ రెడీ అయిందని చిన్న హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సమాచారం ప్రకారం.. జూన్ 29న సీక్వెల్ అనౌన్స్మెంట్ చేయనున్నారు. అదే రోజు ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా థియేటర్లలోకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ స్పెషల్ డేట్కి సీక్వెల్ ప్రకటించడం ఫ్యాన్స్కి డబుల్ ఖుషీ ఇవ్వనుంది. ఈ సారి మరింత హైప్ ఉండే ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో దూసుకెళ్తుందో చూడాల్సిందే..
తాజావార్తలు
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!