Rishab Shetty: టాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్కి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన రిషబ్శెట్టి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కాంతార’ సిరీస్తో దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రేంజ్లోకి వెళ్లిన కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం దేశవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఈ అద్భుత విజయంతో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దీంతో ఆయన నటించే తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’లో నటించనున్న ఆయన, ఈ ప్రాజెక్ట్ జనవరిలో సెట్స్పైకి వెళ్ళనుంది.
Also Read : Jailer 2 : ‘జైలర్ 2’లో మరో స్టార్ కమెడియన్ ఎంట్రీ – డబుల్ డోస్ కన్ఫర్మ్!
Also Read
ఇదిలా ఉండగా, రిషబ్ శెట్టి తాజాగా మరో తెలుగు భారీ ప్రాజెక్ట్కి గ్రీన్సిగ్నల్ ఇచ్చారనే వార్త ఫిల్మ్నగర్లో హాట్టాపిక్గా మారింది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారని సమాచారం. పీరియాడిక్ నేపథ్యంతో సాగే ఈ కథకు ‘ఆకాశవాణి’ ఫేమ్ దర్శకుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించే అవకాశం ఉందట. భారీ బడ్జెట్తో తెరకెక్కబోయే ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్లో చర్చలు మొదలయ్యాయి. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని, రిషబ్ శెట్టి ఈసారికి ఏ రేంజ్లో అలరించబోతారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..