231 కిమీ నడిచి వచ్చిన ఫ్యాన్స్… అది తెలిసి చరణ్ ఇలా…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కమర్షియల్ చిత్రాల్లోనే కాకుండా ‘మగధీర, రంగస్థలం’ వంటి పలు వైవిధ్యమైన చిత్రాల్లో నట విశ్వరూపం కనబరిచాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనూ చరణ్ ను క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Read Also : హీరోయిన్లతో కలిసి సినిమాను వీక్షించిన అక్షయ్…!
Also Read
తాజాగా చరణ్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని చూడడం కోసం చేసిన పని చర్చనీయాంశంగా మారింది. సంధ్య జయరాజ్, రవి, వీరేష్ అనే యువకులు చరణ్ డై హార్డ్ ఫ్యాన్స్. అయితే తాజాగా వీరు ముగ్గురూ తమ అభిమాన హీరోను కలవడం కోసం జోగులాంబ గద్వాల్ నుంచి హైదరాబాద్ వరకు 4 రోజుల పాటు దాదాపు 231 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈ విషయం తెలుసుకుని, వారి అభిమానానికి ఫిదా అయిన చరణ్ వారికి హగ్ ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. అంతేకాదు వారితో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
- Tags
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!