Raj Tarun- Lavanya: లావణ్య-రాజ్తరుణ్ వివాహం.. పోలీసులకు ఆధారాలు సబ్మిట్ చేసిన లావణ్య
- నార్సింగి పోలీసుల ఎదుట హాజరైన లావణ్య
- స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు
- తనకు- రాజ్తరుణ్కు వివాహం అయ్యిందని ఆధారాలు ఇచ్చిన లావణ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lavanya Records Her Statement on Raj Tarun Case: రాజ్ తరుణ్ ప్రియురాలిగా ఏకంగా తాళి కట్టిన భార్యగా చెప్పుకుంటున్న లావణ్య సూసైడ్ వార్తలతో అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చారు. అసలు విషయం ఏమిటంటే రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కడుపు చేసి, అబార్షన్ చేయించి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నాడని తనకు తిండి పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని, 15 కుక్కలను తన మీద వదిలేశాడని చెబుతూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన అడ్వకేట్ అయిన కళ్యాణ్ దిలీప్ సుంకరతో కలిసి నార్సింగి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన లావణ్య తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సబ్మిట్ చేసింది. ఇక ఈ క్రమంలోనే పోలీసులు లావణ్య ఆధారాలతో పాటు ఆమె స్టేట్మెంట్ ని సైతం రికార్డ్ చేశారు.
Mahesh – Dhoni: ఒకే ఫ్రేములో సినీ-క్రికెట్ సూపర్ స్టార్లు..
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
ఇక ఈ క్రమంలోనే లావణ్య మాట్లాడుతూ నార్సింగి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చానని, ఎఫ్ఐఆర్లో ఫిర్యాదు చేసిన దాని ప్రకారం అన్ని వివరాలతో కూడిన స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా వెల్లడించారు. తమ పెళ్ళికి సంబంధించిన అధరాలు కూడా సబ్మిట్ చేశామని అన్నారు. తాను మాట్లాడిన అన్ని విషయాలు పోలీసులు రికార్డ్ చేశారని తాను మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు నన్ను ఎలా భయపెట్టారు అనే విషయం మీద స్టేట్మెంట్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇక రాజ్ తరుణ్ గురించి ఎవరెవరు ఏమేం మాట్లాడారనే విషయం మీద కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఈ స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత అవసరమైతే విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారని, నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు ముందుకు సాగుతుందని ఆశిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి హైదరాబాద్లో సాగుతున్న బోనాలు ఇతర కార్యక్రమాల కారణంగా పోలీసులు బందోబస్తు డ్యూటీలు చేయాల్సి వస్తుందని ఆ కారణంగా కేసు దర్యాప్తు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తమకు చెప్పినట్టు లావణ్య తరపు అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..