Renukaswamy Murder Case: హత్యకు ముందు పీకల దాకా ఆహారం.. రేణుకా స్వామి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crucial Element in Renukaswamy Murder Case Post Mortem Report: చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామి దారుణ హత్యకు గురయ్యారు. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలను పంపినందుకు రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి తీసుకొచ్చి బెంగళూరులోని పట్టనగెరెలోని ఓ షెడ్డులో దారుణంగా దర్శన్ అండ్ కో హత్య చేశారు. ఈ హత్య కేసులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి అయితే, కన్నడ నటుడు దర్శన్ రెండో ముద్దాయి. రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. దర్శన్, పవిత్రగౌడ సహా 13 మంది నిందితులు పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. మిగిలిన నలుగురు నిందితులను భద్రతా కారణాల దృష్ట్యా తుమకూరు జైలుకు తరలించారు. అయితే రేణుకాస్వామి హత్య ఎలా జరిగింది? హత్యకు ముందు పట్టంగారే షెడ్లో ఏం జరిగిందనేది పోలీసుల విచారణలో తేలింది. ఇప్పుడు ఓ షాకింగ్ విషయం బయటపడింది. హత్యకు ముందు రేణుక స్వామికి హంతకులు భారీగా ఆహారం తినిపించినట్లు తెలుస్తోంది.
Malvi Malhotra: రాజ్ తరుణ్ తో నా రిలేషన్ ఇదే.. ఎన్టీవీతో మాల్వి బయట పెట్టిన నిజం ఇదే!
Also Read
- The Odyssey: రిలీజ్కు ముందే సెన్సేషన్.. హాట్కేకుల్లా అమ్ముడవుతున్న 'ది ఒడిస్సీ' టికెట్లు! లక్షకు పైగా..
- Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
- Kiran Abbavaram: 'మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..' ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
- Vallabhaneni Anil: చిరంజీవి చెప్పిన మాటతో కదిలిన ఫెడరేషన్.. డ్యాన్స్ మాస్టర్స్ గొడవకు ఫుల్ స్టాప్?
రేణుకా స్వామికి బోలెడంత తినిపించి హంతకులు అతడిని చిత్రహింసలు పెట్టినట్టు తెలుస్తోంది. హత్యకు గురైన రేణుకాస్వామి కడుపులో జీర్ణం కాని ఆహారం ఉందని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో ఆహారం తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆహారం తిన్న తర్వాత హత్య జరిగినట్లు తెలిసింది. రేణుకాస్వామి హత్య కేసులో నిందితులపై పోలీసులు బలమైన ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు త్వరలోనే చార్జిషీట్ను సమర్పించనున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ మొదటి నిందితుడు. నటుడు దర్శన్ A2, పవన్ అలియాస్ A3 నిందితుడు, రాఘవేంద్ర నాలుగో నిందితుడు, నందీష్ A5, జగదీష్ అలియాస్ జగ్గా A6, అను A7, రవి A8, రాజు A9, వినయ్ A10, నాగరాజ్ A11, లక్ష్మణ్ A12, దీపక్ A13, ప్రదోష్ A14, కార్తీక్ A15, కేశవ్ మూర్తి .ఏ16గా, నిఖిల్ నాయక్పై ఏ17గా కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
-
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
-
Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
-
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!