చీటింగ్ కేసులో ఆర్యకి రిలీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సరపట్టా పరంపరై’ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న ఆర్య ఇటీవల ఓ ఛీటింగ్ కేసులో ఇరుక్కున్నాడు. శ్రీలంకకు చెందిన మహిళ విద్జా తనను ఆర్య మోసం చేసి 70 లక్షలు దోచుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో ఆర్యను పోలీసులు ప్రశ్నించి నిర్దోషి అని నిర్ధారించారు. చెన్నై పులియంతోప్కు చెందిన మహమ్మద్ అర్మాన్, మహ్మద్ హుస్సేనీ అనే ఇద్దరు వ్యక్తులు శ్రీలంక మహిళను ఆర్యలా నటించి మోసం చేశారని పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు వాట్సప్ లో ఆ మహిళతో చేసిన ఛాట్ ను కూడా బయటపెట్టారు.
Read Also : ఖరీదైన లంబోర్ఘినితో ఎన్టీఆర్
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
ప్రస్తుతం కెరీర్లో వ్యక్తిగత జీవితంలో అత్యుత్తమ దశలో ఉన్న ఆర్యకు ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఈ వార్త తెలిసన వెంటనే చెన్నై పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్య ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. నిజమైన నేరస్థుడిని అరెస్ట్ చేసినందుకు కమిషనర్ ఆఫ్ పోలీస్, అదనపు పోలీస్ కమిషనర్-సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, చెన్నై సైబర్ క్రైమ్ టీమ్కి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సంఘటన తనను ఎంతగానో గాయపరిచిందని, ఈ విషయంలో తనను నమ్మిక ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం ఆర్య సుందర్ సి ‘అరణ్మనై 3’ లో నటిస్తున్నాడు. ఇందులో ఆండ్రియా, రాశి ఖన్నా, సాక్షి అగర్వాల్ హీరోయిన్లు. అంతే కాదు విశాల్ ‘ఎనిమీ’లో విలన్ గానూ నటిస్తున్నాడు.
I would like to thank Commissioner of Police @chennaipolice_
Additional Commissioner of Police-Central Crime Branch and
Cyber Crime Team of Chennai city for arresting the Real culprit. It was a real mental trauma which I never expressed. Love to everyone who believed in me 🤗— Arya (@arya_offl) August 24, 2021
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!