Allu Aravind: అల్లు అరవింద్ అన్నది మహేష్ బాబు డైరెక్టర్ నేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Aravind: టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి గీతా ఆర్ట్స్. ప్రస్తుతం వస్తున్న స్టార్ హీరోల సినిమాల్లో చాలావరకు గీతా ఆర్ట్స్ వారివే ఉన్నాయి. ఇక దాని అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి సినిమా అని తెలియడం ఆలస్యం.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెలుగువారికి అందించడానికి రెడీ అయిపోతారు. గతంలో కాంతార లాంటి రా అండ్ రస్టిక్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించింది అల్లు అరవింద్ యే. ఇక ఇప్పుడు మళయాలంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 2018 సినిమాను తెలుగు ప్రేక్షకులకు గీతా ఆర్ట్స్ నే అందించింది. ఇక ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకొని భారీ కలక్షన్స్ ను రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ థాంక్స్ మీట్ కు కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ మీట్ లో అల్లు అరవింద మాట్లాడిన కొన్ని మాటలు.. డైరెక్టర్ పరుశురామ్ పెట్ల ను ఉద్దేశించే అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
Mohan Babu: మోహన్ బాబు వంద కోట్ల సినిమా.. ప్రొడ్యూసర్ ఎవరంటే..?
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
గీతా గోవిందం లాంటి సినిమాను నిర్మించి.. పరుశురామ్ ను స్టార్ డైరెక్టర్ గా చేసింది గీతా ఆర్ట్స్.. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అరవింద్. ఇక ఈ సినిమా తరువాత మరో సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చినా పరుశురామ్.. మధ్యలోనే వారిని వదిలేసి.. మరో సినిమాకు సైన్ చేశాడు. ఆ విషయమై అల్లు అరవింద్ ఎప్పుడు మాట్లాడింది లేదు. ఇక తాజాగా ఈ థాంక్స్ మీట్ లో ఇన్ డైరెక్ట్ గా చురకలు వేశాడు.. ” చందు మొండేటి.. కార్తికేయ 2 వచ్చి ఏడాది దాటిపోయింది. కార్తికేయ కన్నా ముందే ఆయనతో రెండు సినిమాలు కమిట్ అయ్యాం. ఈ కారణంగా ఆ తర్వాత అతడికి ఎన్నో ఆఫర్లు వచ్చినా మా గురించి దేన్ని కూడా ఒప్పుకోలేదు. ఇప్పటికి ఆయన ఆ సినిమాల కోసమే ఎదురుచూస్తున్నాడు. కానీ, నా ద్వారా పైకి వచ్చిన కొందరు దర్శకులు పేర్లు చెప్పను కానీ.. వాళ్లు గీత దాటి వెళ్లి పని చేసుకున్నారు. కానీ ఈయన నిలబడిపోయి ఉన్నాడు” అని చెప్పుకొచ్చాడు.ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు అది పరుశురామ్ నే అన్నాడు అన్న విషయం తెలియకుండా పోదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే పరుశురామ్.. చివరగా మహేష్ బాబుతో సర్కారువారి పాట సినిమాకు దర్శకత్వం వహించాడు. మరి ఈ డ్యామేజ్ వలన ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.
సినిమా బాగుంది కాబట్టే అన్ని కోట్లు వచ్చాయి.. Allu Aravind At 2018 Movie Thank You Meet
Watch Video>>>https://t.co/Xgq7RTAbhz#ChandooMondeti #BunnyVasu #AlluAravind #2018TheMovie #TovinoThomas #NTVENT
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 1, 2023
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!