Pahalgam Terror Attack : ఉగ్రదాడి నుంచి కొద్దిలో తప్పించుకున్న సెలబ్రిటీ జంట
- పహల్గాంలో పర్యటన
- ఫొటోలు వైరల్
- తాజాగా స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. ఇదే ఘటనలో ఓ సెలబ్రిటీల జంట కూడా చిక్కుకుందనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ప్రముఖ నటి దీపికా కాకర్, ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం కలిసి పహల్గాం టూర్ కు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కూడా దాడిలో చిక్కుకున్నారేమో అంటూ పోస్టులు పెట్టారు. అయితే వాటిపై ఈ జంట స్పందించింది. తాము క్షేమంగానే ఉన్నామని తెలిపింది. మంగళవారం ఉదయమే తాము ఢిల్లీకి వచ్చామని తెలిపారు.
Read Also: Disha Patani : రెచ్చిపోయిన దిశా పటానీ.. ఆ ఫోజులు చూస్తే..
‘మీరు మా కోసం ఆందోళన చెందుతున్నారు. మీ అందరికీ థాంక్స్. మేం సేఫ్ గానే ఉన్నాం. దయచేసి ఎవరూ ఆందోళన చెందకండి. మేం క్షేమంగా ఢిల్లీలో ఉన్నాం’ అంటూ తెలిపారు. వీరిద్దరూ తమ కుమారుడితో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఫొటోలు, వీడియోలను ఇన్ స్టాలో పోస్టు చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీపికా కాకర్ సీరియల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వత సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే వీరు పోస్టు చివరలో కొత్త వ్లాగ్ చేశామని.. అది త్వరలోనే వస్తుంది అంటూ చెప్పడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ పక్క దేశమంతా ఉగ్రదాడిపై ఆందోళన చెందుతుంటే.. ఇదేం పిచ్చి పని అంటూ తిట్టి పోస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
-
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
-
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?