Monsoon Diet :వర్షాకాలంలో నాన్ వెజ్ ను ఎక్కువగా తింటున్నారా? ఇది మీసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ కాలం అయిన నాన్ వెజ్ ప్రియులు నాన్ వెజ్ తినకుండా అస్సలు ఉండలేరు.. వర్షాలు పడుతుంటే ఎవరికైనా స్పైసిగా తినాలని అనుకుంటారు.. అందులోను నాన్ వెజ్ ఐటమ్స్ ను ఎక్కువగా తింటారు.. అయితే వర్షాకాలంలో నాన్ వెజ్ ను తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..అన్ని కాలాల్లోనూ మన జీర్ణ వ్యవస్థ ఒకే మాదిరిగా ఉండదు. అందుకే సీజనల్ ఫుడ్ తీసుకోవాలని చెప్తుంటారు న్యూట్రిషనిస్టులు. మనకు దొరికే కూరగాయలు, పండ్లు కూడా సీజన్ బట్టి ఉంటాయి..వర్షాకాలంలో అన్ని రకాల కూరగాయలు పుష్కలంగా దొరుకుతాయి. ఆరోగ్యాన్ని పెంచే ఈ కూరగాయలను వదిలి, నాన్ వెజ్ ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కోడి గుడ్డు.. రోజుకు ఒక గుడ్డు తినాలని డాక్టర్లు సూచిస్తారు.. కానీ వర్షా కాలంలో మాత్రం దూరంగా ఉండాలని చెబుతున్నారు..వ్యాధి కారక క్రిములు వర్షాకాలంలో వ్యాపించే అవకాశం ఎక్కువ. కోడిగుడ్లలో ఉండే తేమ వల్ల వీటి వ్యాప్తికి అవి అనుకూలంగా ఉంటాయి. టైఫాయిడ్ బాక్టీరియా అయిన సాల్మొనెల్లా, ఎశ్చరీషియాకోలి ఎక్కువగా వ్యాపిస్తాయి. అందుకే టైఫాయిడ్, డయేరియా వ్యాధులు వేగంగా వ్యాపిస్తుంటాయి. గుడ్లు ఫుడ్ పాయిజనింగ్ కు కారణమై కడుపు నొప్పి, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి గుడ్డు వాడకపోవడమే బెటర్. తినాలనుకుంటే మాత్రం ఆమ్లెట్ గా కన్నా ఉడికించిన గుడ్డు తీసుకోవడం మంచిది..
Also Read
- Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
- Monsoon Diet: ఆరోగ్యానికి మంచివే అయినా.. వర్షాకాలంలో ఈ కూరగాయలు ప్రమాదకరం..!
- Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
మాములుగా వర్షాకాలంలో మటన్ షాపుల్లో తాజా మాంసం దొరకడం కష్టం. కొన్నిసార్లు చనిపోయిన కోడి మాంసాన్ని అమ్మవచ్చు. చికెన్ కొనేటప్పుడు దానిపై మచ్చలు లేదా తెల్లటి గీతలు ఉంటే దానికి ఏదైనా వ్యాధి లేదా ఇన్ ఫెక్షన్ ఉందని అర్థం. అలాంటివి కొనొద్దు. మాంసం జిగటగా ఉండకుండా మెరుస్తూ, దృఢంగా ఉంటేనే తాజాదని భావించాలి. ఇక దాన్ని వండేటప్పుడు ముందుగా గోరువెచ్చని నీటిలో పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి… అప్పుడే వాటికి ఉన్న క్రీములు పోతాయి.. అలాగే చేపలను కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు.. అంటే కూరగాయలు లతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!