Ukraine War: పుతిన్ చర్చలకు సిద్ధంగా ఉన్నారు.. కీలక ప్రకటన చేసిన క్రెమ్లిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: ఏడాదిన్నర కాలంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా భావించారు. అయితే అమెరికా, యూరప్ దేశాలు ఇస్తున్న సైనిక, ఆయుధ, ఆర్థిక సాయంతో రష్యాను ఎదురించి పోరాడుతోంది ఉక్రెయిన్. అయితే ఈ యుద్ధం ప్రపంచదేశాలకు తలనొప్పిగా మారింది. యుద్ధం వల్ల యూరప్ లోని చాలా దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రష్యాపై ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాలు ఇప్పుడు ఆర్థికమాంద్యంలోకి వెళ్తున్నాయి.
Read Also: Kerala: బీజేపీని వీడిన మరో చిత్ర నిర్మాత
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ సమస్యపై చర్చించేదుకు అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు క్రెమ్లిన్ వర్గాలు ప్రకటించాయి. అల్జీరియా దేశాధినేత రష్యా పర్యటనలో ఉన్నారు. ఆయనతో చర్చల సమయంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిసింది. గతం నుంచి కూడా రష్యా చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మాత్రం పుతిన్ గద్దె దిగితేనే చర్చలంటూ కొత్త పేజీ పెడుతున్నారు.
మరోవైపు రష్యా ప్రస్తుతం ఉన్న భూభాగాన్ని ఉక్రెయిన్ అంగీకరించాలని షరతు పెడుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ కు సంబంధించిన 18 శాతం భూమి రష్యా ఆధీనంలో ఉంది. డాన్ బాస్, జపొరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్ వంటి ప్రాంతాలు రష్యా హస్తగతం చేసుకుంది. ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడానికి సాధ్యమైన విధంగా చర్చించడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నట్లుగా ఇంటర్ ఫాక్స్ పేర్కొంది. రష్యా గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభించింది. తూర్పు, దక్షిణ ఉక్రెయన్ లోని నాలుగు ప్రాంతాలను ఆక్రమించింది. గతంలో 2014లోనే క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..