Peanut Allergy: వేరుశెనగ తింటే చనిపోతారా.!? “పీనట్ అలర్జీ”తో బ్రిటిష్ డాన్సర్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peanut Allergy: ఒక విషాదకర సంఘటనలో బ్రిటన్ డ్యాన్సర్ అమెరికాలో మరణించింది. వేరుశెనగ అలర్జీతో బాధపడుతూ.. ఆ తర్వాత అనాఫిలాక్టిక్ షాక్ కారణంగా మరణించింది. మరణించిన డ్యాన్సర్ని 25 ఏళ్ల ఓర్లా బాక్సెండేల్గా గుర్తించారు. వాస్తవానికి లాంక్షైర్కి చెందిన ఓర్లా తనను తాను డ్యాన్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి న్యూయార్క్లో ఉంటోంది.
అయితే, ఇటీవల ఓ కంపెనీకి చెందిన కుకీ తినడంతో ఆమె పీనట్ అలర్జీకి గురైంది. ఆమె కుటుంబం తరుపు న్యాయవాదులు చేసిన ప్రకటన ప్రకారం.. ఆమె తిన్న కుకీ, కుకీస్ యునైటెడ్ ద్వారా తయారు చేయబడిందని, స్టీవ్ లియోనార్డ్స్ ద్వారా అమ్మారని, అయితే, ఇందులో ఉన్న పదార్థాలను బహిర్గతం చేయలేదని ఆరోపించారు. ఓర్లా జనవరి 11న ఒక సోషల్ మీటింగ్లో కుకీని తిని కుప్పకూలిపోయింది. కొన్ని క్షణాల తర్వాత తీవ్రమైన అలర్జీ రియాక్షన్ వల్ల అనాఫిలాక్టిక్ షాక్ కారణంగా మరణించింది.
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్లైన్స్పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ఓర్లా మరణానికి కుకీని తయారు చేసిన కంపెనీయే కారణమని ఆమె కుటుంబ సభ్యులు దుయ్యబడుతున్నారు. ప్యాకేజ్పై కుక్కీలో ఏ పదార్థాలు ఉపయోగించామనేది తెలపలేదని, వారి నిర్లక్ష్యం కారణంగానే ఆమె మరణించిందని ఆరోపించారు.
Read Also: Sai Pallavi : చెల్లెలి ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి కట్టిన చీర ధర ఎంతో తెలుసా?
పీనట్ అలెర్జీ:
పీనట్ అలెర్జీ అనేది ఒక తీవ్రమైన పరిస్థితి, ఇది తేలికపాటి అనారోగ్యంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంత అనాఫిలిక్సిస్ వరకు కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ప్రభావితమవుతున్నారు. అత్యంత సాధారణ అహార అలెర్జీల్లో ఇది ఒకటి. వేరుశెనగ తినడం వల్ల ఈ అలెర్జీ ఏర్పడుతుంది. ఇది చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, కడుపులో ఇబ్బంది, వికారం వంటి రియాక్షన్లకు కారణమువుతంది. శ్వాసతీసుకోవడంతో ఇబ్బంది, అనాఫిలాక్సిస్ షాక్ మరణానికి దారి తీయవచ్చు. అనాఫిలాక్సిస్ అనేది పీనట్ అలెర్జీ వల్ల వస్తుంది. దీని వల్ల శ్వాసనాళాలు కుచించుకుపోవడం, గొంతులో వాపుతో శ్వాస ఇబ్బందులు, బీపీ తగ్గడం, పల్స్ పెరగడం వంటి వాటి వల్ల మరణం సంభవిస్తుంది.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!