Peanut Allergy: వేరుశెనగ తింటే చనిపోతారా.!? “పీనట్ అలర్జీ”తో బ్రిటిష్ డాన్సర్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peanut Allergy: ఒక విషాదకర సంఘటనలో బ్రిటన్ డ్యాన్సర్ అమెరికాలో మరణించింది. వేరుశెనగ అలర్జీతో బాధపడుతూ.. ఆ తర్వాత అనాఫిలాక్టిక్ షాక్ కారణంగా మరణించింది. మరణించిన డ్యాన్సర్ని 25 ఏళ్ల ఓర్లా బాక్సెండేల్గా గుర్తించారు. వాస్తవానికి లాంక్షైర్కి చెందిన ఓర్లా తనను తాను డ్యాన్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి న్యూయార్క్లో ఉంటోంది.
అయితే, ఇటీవల ఓ కంపెనీకి చెందిన కుకీ తినడంతో ఆమె పీనట్ అలర్జీకి గురైంది. ఆమె కుటుంబం తరుపు న్యాయవాదులు చేసిన ప్రకటన ప్రకారం.. ఆమె తిన్న కుకీ, కుకీస్ యునైటెడ్ ద్వారా తయారు చేయబడిందని, స్టీవ్ లియోనార్డ్స్ ద్వారా అమ్మారని, అయితే, ఇందులో ఉన్న పదార్థాలను బహిర్గతం చేయలేదని ఆరోపించారు. ఓర్లా జనవరి 11న ఒక సోషల్ మీటింగ్లో కుకీని తిని కుప్పకూలిపోయింది. కొన్ని క్షణాల తర్వాత తీవ్రమైన అలర్జీ రియాక్షన్ వల్ల అనాఫిలాక్టిక్ షాక్ కారణంగా మరణించింది.
Also Read
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
ఓర్లా మరణానికి కుకీని తయారు చేసిన కంపెనీయే కారణమని ఆమె కుటుంబ సభ్యులు దుయ్యబడుతున్నారు. ప్యాకేజ్పై కుక్కీలో ఏ పదార్థాలు ఉపయోగించామనేది తెలపలేదని, వారి నిర్లక్ష్యం కారణంగానే ఆమె మరణించిందని ఆరోపించారు.
Read Also: Sai Pallavi : చెల్లెలి ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి కట్టిన చీర ధర ఎంతో తెలుసా?
పీనట్ అలెర్జీ:
పీనట్ అలెర్జీ అనేది ఒక తీవ్రమైన పరిస్థితి, ఇది తేలికపాటి అనారోగ్యంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంత అనాఫిలిక్సిస్ వరకు కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ప్రభావితమవుతున్నారు. అత్యంత సాధారణ అహార అలెర్జీల్లో ఇది ఒకటి. వేరుశెనగ తినడం వల్ల ఈ అలెర్జీ ఏర్పడుతుంది. ఇది చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, కడుపులో ఇబ్బంది, వికారం వంటి రియాక్షన్లకు కారణమువుతంది. శ్వాసతీసుకోవడంతో ఇబ్బంది, అనాఫిలాక్సిస్ షాక్ మరణానికి దారి తీయవచ్చు. అనాఫిలాక్సిస్ అనేది పీనట్ అలెర్జీ వల్ల వస్తుంది. దీని వల్ల శ్వాసనాళాలు కుచించుకుపోవడం, గొంతులో వాపుతో శ్వాస ఇబ్బందులు, బీపీ తగ్గడం, పల్స్ పెరగడం వంటి వాటి వల్ల మరణం సంభవిస్తుంది.
తాజావార్తలు
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
-
Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!