Pakistan PM Shehbaz Sharif: పాకిస్తాన్కు ఉగ్రవాదమే ప్రధాన సమస్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorism Is Pakistan’s Foremost Problem: దాయాది దేశం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశంగా ఉంది. ప్రపంచంలోని పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ కేంద్రం. భారతదేశంపై ఎప్పటికప్పుడు సీమాంతర తీవ్రవాదాన్ని ఎగదోస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ఎప్పుడూ కూడా తమదేశం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం లేదని బుకాయిస్తూనే ఉంటుంది. అయితే తమ వరకు వస్తే కానీ నొప్పి తెలియదన్నట్లు.. తాజాగా పాకిస్తాన్ లో లక్కీమార్వాట్ లో పోలీస్ వ్యాన్ పై ఉగ్రదాడి జరిగింది. అయితే దీన్ని ఖండించారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.
Read Also: Amazon Layoffs: ఉద్యోగులకు అమెజాన్ షాక్.. 10వేలమందికి ఊస్టింగ్
Also Read
ఉగ్రవాదం పాకిస్తాన్ ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం ఒకటిగా కొనసాగుతుందని ఆయన అన్నారు. ఉగ్రవాదం పాకిస్తాన్ సైనికులకు, పోలీసులకు శాపంగా మారాయి అని అన్నారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని లక్కీ మార్వట్ లో బుధరవాం ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీస్ వ్యాన్ పై విచక్షణారితంగా కాల్పులు జరిపారు. పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలో ఇటీవల దాడులు ఎక్కువ అయ్యాయి. కొన్నేళ్లుగా ఈ ప్రాంతం హింసకు మారుపేరుగా ఉంది.
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని స్వాత్ లోయలో తెహ్రిక్-ఇ-తాలిబాన్ ఉగ్రసంస్థ చాలా బలంగా ఉంది. 2000 దశకం నుంచి ఈ ప్రాంతంలో ఉగ్రదాడులకు కారణం అవుతోంది. అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి సమాంతరంగా టీటీపీ ఉగ్రవాదం సంస్థ పాలన నిర్వహిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే అక్కడ పాక్ రాజ్యాంగం అనేది ఉండదు. ఉగ్రవాదులు చెప్పేదే రాజ్యాంగం, చేసేదే చట్టంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!