Artemis 2: 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కోల్పోయిన ఆర్టెమిస్ 2.. కారణమిదే..
- చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ 2..
- చంద్రుడిని కక్ష్యలోకి వ్యోమనౌక..
- చంద్రుడి అవతలి పక్కకు వెళ్లిన సమయంలో బ్లాక్ అవుట్..
- 40 నిమిషాల తర్వాత మళ్లీ భూమితో సంబంధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Artemis 2: మానవసహిత అంతరిక్ష ప్రయాణంలో ఆర్టెమిస్ -2 రికార్డ్ సృష్టించింది. నాసా మిషన్ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. 50 ఏళ్ల ఏళ్ల తర్వాత తొలి చంద్రుడి అంతరిక్ష యాత్ర కొనసాగుతోంది, నలుగురు వ్యోమగాములు చంద్రుడి సమీపంలోకి వెళ్లారు. ఇప్పటికే వ్యోమనౌక చంద్రుడి గ్రావిటీ పరిధిలోకి వెళ్లింది. వ్యోమనౌక చంద్రుడి అవతలి పక్కకు వెళ్లిన సమయంలో దాదాపుగా 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కోల్పోయింది. ఇది తాత్కాలిక, ఊహించిన పరిణామమే. 40 నిమిషాల తర్వాత హ్యూస్టన్లోని నాసా మిషన్ కంట్రోల్, నౌకతో మళ్లీ కమ్యూనికేషన్ పునరుద్ధరించింది.
Read Also: Donald Trump: ఇరాన్ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..
Also Read
- WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
చంద్రుడి వెనకాలకు వెళ్లినప్పుడు సంబంధాలు కోల్పోవడానికి కారణం ‘‘లైన్ ఆఫ్ సైట్’’. భూమి నుంచి రేడియో తరంగాలు, కాంతి తరంగాల వలే సరళ రేఖలో ప్రయాణిస్తాయి. చంద్రుడు వెనకాలకు వ్యోమనౌక వెళ్లినప్పుడు, భూమికి-వ్యోమనౌకకు మధ్య చంద్రుడు ఒక అడ్డు గోడలా నిలుస్తాడు. దీని వల్ల భూమి నుంచి వచ్చే సిగ్నల్స్ వ్యోమనౌక అందుకోలేదు. నౌక నుంచి వచ్చే సిగ్నల్స్ భూమి అందుకోదు. దీనిని ‘‘రేడియో షాడో జోన్’’గా పిలుస్తారు.
ఆర్టెమిస్ 2 అనేక రికార్డుల్ని నెలకొల్పుతోంది. 1970 అపొలో 13 యాత్ర నెలకొప్పిన రికార్డును బద్దలుకొట్టింది. ఈ యాత్ర ద్వారా భూమి నుంచి అత్యంత సుదూర ప్రాంతానికి చేరిన మానవ సహిత అంతరిక్ష యాత్రగా మారింది. 1972 డిసెంబర్ నుంచి ఏ మానవుడు కూడా భూమి కక్ష్యను దాటి వెళ్లలేదు. ఏప్రిల్ 2, 2026న దీనికి నాసా ఆర్టిమిస్-2 మిషన్ ముగింపు పలిచింది. ఈ మిషన్ ద్వారా ప్రయాణించిన వ్యోమగాములు భూమి నుంచి 4,06,773 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్ర రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. 1970లో అపోలో 13 నెలకొల్పిన రికార్డు కన్నా ఇది సుమారుగా 2500 కి.మీ ఎక్కువ.
తాజావార్తలు
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..