Maldives: నీటి సర్వేపై భారత్తో ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం.. మాల్దీవుల ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల్లో చైనా అనుకూల వ్యక్తి మహ్మద్ ముయిజ్జు అధ్యక్షుడు కాగానే.. భారత వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నాడు. ఇప్పటికే ద్వీపదేశంలో ఉన్న భారత సైనికులను వెళ్లాల్సిందిగా కోరాడు. ఇప్పుడు మరో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాడు. భారత్తో కలిసి మాల్దీవులు చేస్తున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని ఆ దేశం చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మాల్దీవుల పబ్లిక్ పాలసీ అండర్ సెక్రటరీ మహ్మద్ ఫిరుజుల్ మాట్లాడుతూ.. ‘హఫ్తా-14’ రోడ్ మ్యాప్లో భాగంగా దేశ సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేసే ఇతర దేశాలతో ద్వైపాక్షిక, దౌత్య ఒప్పందాలను రద్దు చేస్తున్నామన్నారు.
Read Also: Uttar Pradesh: మైనర్పై అత్యాచారం.. బీజేపీ ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలు శిక్ష
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్లైన్స్పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
గురువారం క్యాబినెట్ సమావేశం అనంతరం మాల్దీవుల అధ్యక్ష కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఫిజురుల్ మాట్లాడారు. భారతదేశం-మాల్దీవుల మధ్య హైడ్రోగ్రఫీ ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని మాల్దీవుల అధ్యక్షుడు మరియు అతని మంత్రివర్గం నిర్ణయించుకున్నారని, ఒప్పందం ప్రకారం జూన్ 2024లో గడువు ఉంది. దీనిని పునరుద్ధరించకూడదని మాల్దీవులు అనుకుంటోంది. జూన్ 8, 2019న ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటన సందర్భంగా హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ ఒప్పందం ప్రకారం.. మాల్దీవుల పరిధిలోని సముద్ర జలాల్లో, రీఫ్స్, లాగూన్స్, కోస్ట్ లైన్స్ వెంబడి ప్రాదేశిక జలాలపై సమగ్ర అధ్యయనం చేయడానికి భారత్కి అనుమతి ఉంది.
కొత్తగా బాధ్యతలు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మయిజ్జు ఇప్పటికే మాల్దీవుల్లో భారత సైనికులు ఉనికి ఉండకూడదని అన్నారు. ఇదే సమయంలో తాము ఇతర దేశాల సైనికులకు ఆహ్వానం పలకమని చెప్పారు. తాను అధ్యక్షుడినైతే, మాల్దీవుల సార్వభౌమత్వాన్ని కాపాడుతానని, భారత సైనికులను వెళ్లగొడతాననే హామీ ఇచ్చాడు. దీంతో భారత వ్యతిరేక విధానాలకు తెరతీశారు.
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!