JPMorgan: ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందే.. లేదంటే తీవ్ర పరిణామాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JPMorgan: ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జేపీ మోర్గాన్ చేజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై తమ ఉద్యోగులు విధిగా ఆఫీసులకు రావాలని సూచించింది. వర్క్ ఫ్రంతో చాలని తెలిపింది. దీనికి సంబంధించి ఓ మోమోను విడుదల చేసింది. సీనియర్ ఉద్యోగులు, మేనేజింగ్ డైరెక్టర్లను వారానికి ఐదు రోజుల ఆఫీస్ నుంచి పనిచేయాలని హెచ్చరించింది. కోవిడ్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించిన పలు సంస్థలు ఇప్పుడు ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని ఆదేశిస్తున్నాయి. దీంట్లో భాగంగానే జేపీ మోర్గాన్ కూడా తన కంపెనీ ఉద్యోగులను కార్యాలయాలకు రావాల్సిందిగా కోరింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి 2,94,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
Read Also: Food Heritage: ఆ మాంసాన్ని నిషేధించిన ఇటలీ.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమాన
Also Read
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
- Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
- Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
రిటర్న్-టూ-ఆఫీస్ నిబంధనలను పాటించడంలో ఎవరైనా ఉద్యోగులు విఫలం అయితే.. శిక్షిస్తామని గట్టిగా హెచ్చరించినట్లు ఫార్చ్యూన్ మ్యాగజైన్ వెల్లడించింది. కంపెనీ లీడ్ పొజిషన్లలో ఉన్న సిబ్బంది వారానికి 5 రోజులు ఆఫీసుల నుంచి పనిచేయాల్సిందే అని స్పష్టం చేసింది. మా కంపెనీని బలోపేతం చేయడం, ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని స్టాఫ్ మెమోలో బుధవారం పేర్కొంది. వారు ఆఫీసుల్లో కనిపించాలి, క్లయింట్లను కలవాలి అని, వారికి సలహాలు ఇవ్వాలి, ఆకస్మిక సమావేశాల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని మోమోలో తెలిపింది.
ట్రేడింగ్ లేదా సేల్స్ వంటి నిర్దిష్ట విభాగాలలో పనిచేసే నాన్-లీడర్షిప్ ఉద్యోగులు కూడా పూర్తి సమయం కార్యాలయంలో ఉండాలి. ఇతర సిబ్బంది వారానికి కనీసం మూడు రోజులు తప్పనిసరిగా హాజరు కావాలి, సూచించిన మెమో అనుసరించబడదు. హైబ్రీడ్ వర్క్ మోడ్ లో పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందే అని, ఏదైనా మినహాయింపులు కావాలంటే సీనియర్ మేనేజ్మెంట్ ఆమోదం అవసరం అని, చాలా మంది ఉద్యోగులు కంపెనీ అంచనాలను అందుకోలేకపోతున్నారు, ఇది మారాలని హెచ్చరించింది. 2021లో జేపీ మోర్గాన్ ఇలాగే ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరింది. అయితే ఆ సమయంలో ఉద్యోగులు వ్యతిరేకించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో ఈ సారి ఉద్యోగులు కంపెనీలు చెప్పే నిబంధనలు పాటించేలా ఉన్నారు.
తాజావార్తలు
-
Kamakshi: “సెక్స్ను బూతులా ఎందుకు చూస్తారు?”.. కామాక్షి స్ట్రాంగ్ స్టేట్మెంట్
-
Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
-
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్లో రవితేజ.. ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్!
-
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!