JPMorgan: ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందే.. లేదంటే తీవ్ర పరిణామాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JPMorgan: ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జేపీ మోర్గాన్ చేజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై తమ ఉద్యోగులు విధిగా ఆఫీసులకు రావాలని సూచించింది. వర్క్ ఫ్రంతో చాలని తెలిపింది. దీనికి సంబంధించి ఓ మోమోను విడుదల చేసింది. సీనియర్ ఉద్యోగులు, మేనేజింగ్ డైరెక్టర్లను వారానికి ఐదు రోజుల ఆఫీస్ నుంచి పనిచేయాలని హెచ్చరించింది. కోవిడ్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించిన పలు సంస్థలు ఇప్పుడు ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని ఆదేశిస్తున్నాయి. దీంట్లో భాగంగానే జేపీ మోర్గాన్ కూడా తన కంపెనీ ఉద్యోగులను కార్యాలయాలకు రావాల్సిందిగా కోరింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి 2,94,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
Read Also: Food Heritage: ఆ మాంసాన్ని నిషేధించిన ఇటలీ.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమాన
Also Read
- Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
- Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
రిటర్న్-టూ-ఆఫీస్ నిబంధనలను పాటించడంలో ఎవరైనా ఉద్యోగులు విఫలం అయితే.. శిక్షిస్తామని గట్టిగా హెచ్చరించినట్లు ఫార్చ్యూన్ మ్యాగజైన్ వెల్లడించింది. కంపెనీ లీడ్ పొజిషన్లలో ఉన్న సిబ్బంది వారానికి 5 రోజులు ఆఫీసుల నుంచి పనిచేయాల్సిందే అని స్పష్టం చేసింది. మా కంపెనీని బలోపేతం చేయడం, ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని స్టాఫ్ మెమోలో బుధవారం పేర్కొంది. వారు ఆఫీసుల్లో కనిపించాలి, క్లయింట్లను కలవాలి అని, వారికి సలహాలు ఇవ్వాలి, ఆకస్మిక సమావేశాల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని మోమోలో తెలిపింది.
ట్రేడింగ్ లేదా సేల్స్ వంటి నిర్దిష్ట విభాగాలలో పనిచేసే నాన్-లీడర్షిప్ ఉద్యోగులు కూడా పూర్తి సమయం కార్యాలయంలో ఉండాలి. ఇతర సిబ్బంది వారానికి కనీసం మూడు రోజులు తప్పనిసరిగా హాజరు కావాలి, సూచించిన మెమో అనుసరించబడదు. హైబ్రీడ్ వర్క్ మోడ్ లో పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందే అని, ఏదైనా మినహాయింపులు కావాలంటే సీనియర్ మేనేజ్మెంట్ ఆమోదం అవసరం అని, చాలా మంది ఉద్యోగులు కంపెనీ అంచనాలను అందుకోలేకపోతున్నారు, ఇది మారాలని హెచ్చరించింది. 2021లో జేపీ మోర్గాన్ ఇలాగే ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరింది. అయితే ఆ సమయంలో ఉద్యోగులు వ్యతిరేకించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో ఈ సారి ఉద్యోగులు కంపెనీలు చెప్పే నిబంధనలు పాటించేలా ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!