Eswatini’s King: ఆడు.. మగాడ్రా బుజ్జి… ఏకంగా 15 మంది భార్యలతో..
- అబుదాబిలో అడుగుపెట్టిన ఈశ్వతిని రాజు Mswati III
- మళ్లీ వెలుగులోకి వచ్చిన పాత వీడియో
- తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశ్వతిని రాజు Mswati III అబుదాబిలో అడుగుపెట్టిన పాత వీడియో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇది చక్రవర్తి విలాసవంతమైన జీవనశైలిపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ఫుటేజ్ లో రాజు భార్యలు, పిల్లలు, సహాయకులతో కూడిన అద్భుతమైన పరివారంతో వస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ వీడియో ఎన్నో విమర్శలకు దారితీస్తుంది.
Read Also:Pressure cooker: ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్
Also Read
- Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
ఆఫ్రికాకు చెందిన ఓ రాజుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. Mswati III.. అబు దాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో రిచ్గా ప్రైవేట్ జెట్లో దిగాడు. అతనితోపాటు 15 మంది భార్యలు సంప్రదాయ దుస్తుల్లో తనతోపాటు రాగా 30 మంది పిల్లలు, 100 మంది సేవకులు కూడా అబు దాబిలో ల్యాండ్ అయ్యారు. ఇందుకు సంబంధించిర వీడియో ట్రెండ్ అవుతుండగా.. ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది.
Read Also:Gujarat Honour Killing: తల్లి, తోడబుట్టిన అన్న కలిసి.. కుమార్తెను ఏం చేశారో తెలుసా..
ఆఫ్రికా పేదరికానికి కారణం ఇదే’, ‘ఒక్కరినే భరించలేం.. 15 మంది భార్యలను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో’, ‘వీరిలో ఎవరు ఫస్ట్ లేడీ?’ అంటూ రోస్ట్ చేస్తున్నారు. కాగా ఎస్వాటినీ అనేది ఒక చిన్న ల్యాండ్ లాక్డ్ కంట్రీ. కాగా జనాభాలో 50శాతం మందికిపైగా జనాలు పేదరికాన్ని అనుభవిస్తు్నారు. రాజు లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్లు, పాలిగమస్ లైఫ్ స్టైల్ దేశ వనరుల నుంచి యూజ్ చేస్తున్నవే కాగా విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
Read Also:Peeing on Road: అసలు వీడు మనిషేనా.. కారు డోర్ తీసి ఏంట్రా ఆ పని…
రాజు Mswati III అబుదాబికి వస్తున్నట్లు గతంలో రికార్డ్ చేయబడిన వీడియో ఆన్లైన్లో తిరిగి కనిపించింది . సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో త్వరగా ప్రజాదరణ పొందింది. ఈ ఫుటేజ్ కొత్తది కానప్పటికీ, దాని పునఃఆవిర్భావం మరోసారి చర్చ, వ్యంగ్యం , తీవ్రమైన విమర్శలకు దారితీసింది. రాజు Mswati III అధికారిక రాష్ట్ర వ్యాపారం కోసం అబుదాబికి వెళ్లి తైవాన్కు వెళ్లి ఆ నెల చివర్లో దక్షిణాఫ్రికాలో రాజు మిసుజులు-కాజ్వెలిథిని పట్టాభిషేకానికి హాజరయ్యారు.
Reason for Africa's poverty? 🤔 pic.twitter.com/RXCbksBwd6
— Vije (@vijeshetty) October 23, 2025
తాజావార్తలు
-
Oh..! Sukumari Teaser: ఐశ్వర్య రాజేష్ను ముట్టుకుంటే షాక్ కొడుతుందా?.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్!
-
Dhamaal 4 Trailer : దెయ్యాలు సముద్రపు దొంగలతో గోల్ మాల్… “ధమాల్ 4” ట్రైలర్ మామూలుగా లేదుగా
-
Sing Geetham: సింగ్ గీతాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..