Eswatini’s King: ఆడు.. మగాడ్రా బుజ్జి… ఏకంగా 15 మంది భార్యలతో..
- అబుదాబిలో అడుగుపెట్టిన ఈశ్వతిని రాజు Mswati III
- మళ్లీ వెలుగులోకి వచ్చిన పాత వీడియో
- తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశ్వతిని రాజు Mswati III అబుదాబిలో అడుగుపెట్టిన పాత వీడియో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇది చక్రవర్తి విలాసవంతమైన జీవనశైలిపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ఫుటేజ్ లో రాజు భార్యలు, పిల్లలు, సహాయకులతో కూడిన అద్భుతమైన పరివారంతో వస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ వీడియో ఎన్నో విమర్శలకు దారితీస్తుంది.
Read Also:Pressure cooker: ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
ఆఫ్రికాకు చెందిన ఓ రాజుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. Mswati III.. అబు దాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో రిచ్గా ప్రైవేట్ జెట్లో దిగాడు. అతనితోపాటు 15 మంది భార్యలు సంప్రదాయ దుస్తుల్లో తనతోపాటు రాగా 30 మంది పిల్లలు, 100 మంది సేవకులు కూడా అబు దాబిలో ల్యాండ్ అయ్యారు. ఇందుకు సంబంధించిర వీడియో ట్రెండ్ అవుతుండగా.. ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది.
Read Also:Gujarat Honour Killing: తల్లి, తోడబుట్టిన అన్న కలిసి.. కుమార్తెను ఏం చేశారో తెలుసా..
ఆఫ్రికా పేదరికానికి కారణం ఇదే’, ‘ఒక్కరినే భరించలేం.. 15 మంది భార్యలను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో’, ‘వీరిలో ఎవరు ఫస్ట్ లేడీ?’ అంటూ రోస్ట్ చేస్తున్నారు. కాగా ఎస్వాటినీ అనేది ఒక చిన్న ల్యాండ్ లాక్డ్ కంట్రీ. కాగా జనాభాలో 50శాతం మందికిపైగా జనాలు పేదరికాన్ని అనుభవిస్తు్నారు. రాజు లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్లు, పాలిగమస్ లైఫ్ స్టైల్ దేశ వనరుల నుంచి యూజ్ చేస్తున్నవే కాగా విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
Read Also:Peeing on Road: అసలు వీడు మనిషేనా.. కారు డోర్ తీసి ఏంట్రా ఆ పని…
రాజు Mswati III అబుదాబికి వస్తున్నట్లు గతంలో రికార్డ్ చేయబడిన వీడియో ఆన్లైన్లో తిరిగి కనిపించింది . సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో త్వరగా ప్రజాదరణ పొందింది. ఈ ఫుటేజ్ కొత్తది కానప్పటికీ, దాని పునఃఆవిర్భావం మరోసారి చర్చ, వ్యంగ్యం , తీవ్రమైన విమర్శలకు దారితీసింది. రాజు Mswati III అధికారిక రాష్ట్ర వ్యాపారం కోసం అబుదాబికి వెళ్లి తైవాన్కు వెళ్లి ఆ నెల చివర్లో దక్షిణాఫ్రికాలో రాజు మిసుజులు-కాజ్వెలిథిని పట్టాభిషేకానికి హాజరయ్యారు.
Reason for Africa's poverty? 🤔 pic.twitter.com/RXCbksBwd6
— Vije (@vijeshetty) October 23, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?