Hassan Nasrallah: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ కుమార్తె మృతి..
- హెజ్బొల్లానే లక్ష్యంగాకొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు..
- హసన్ నస్రల్లాకు ఎలాంటి హాని జరగలేదని ప్రకటించిన హెజ్బొల్లా..
- ఇజ్రాయెల్ దాడుల్లో నస్రల్లా కుమార్తె జైనబ్ మరణించినట్లు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hassan Nasrallah: హెజ్బొల్లానే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. లెబనాన్పై భీకర స్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ బీరుట్లోని హెచ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేయగా.. ఇందులో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ చనిపోయినట్లు సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనాలు ప్రసారం అవుతున్నాయి. అయితే, ఆమె మృతిని హెజ్బొల్లా గానీ, లెబనాన్ అధికారులు గానీ ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.
Read Also: PM Modi: నేడు హర్యానా, జమ్మూలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
Also Read
ఈ దాడి తర్వాత హెజ్బొల్లా ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, ఈ దాడి సమయంలో కేంద్ర కార్యాలయంలోనే ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా ఉన్నట్టు ఇజ్రాయెల్ గుర్తించి.. బాంబులతో మెరుపు దాడి చేసిందని సమాచారం. ఈ బాంబు దాడులు ఇంకా కొనసాగుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, నస్రల్లాకు ఎలాంటి హాని జరగలేదని హిజ్బుల్లా తాజాగా ప్రకటించింది. ఈ ఘర్షణలో సామాన్య పౌరులు, మహిళలు, పిల్లలు వందల మంది మృతి చెందుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు రాకెట్లతో హిజ్బుల్లా ప్రతిదాడులను కొనసాగిస్తుంది.
తాజావార్తలు
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!