China: అత్యంత శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించిన చైనా.. ఎవరికి వార్నింగ్!
- అత్యంత శక్తివంతమైన అణు క్షిపణుల ప్రదర్శన
- జపాన్పై వేసిన అణు బాంబుల కంటే 200 రెట్లు శక్తివంతమైనవి ప్రదర్శన
చైనా బుధవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. బీజింగ్ వేదికగా అత్యంత పవర్ఫుల్ క్షిపణులను ప్రదర్శించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించిన గుర్తుగా 80వ వార్షికోత్సవాన్ని చైనా నిర్వహించింది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. పెద్ద ఎత్తున ఆయుధాల ప్రదర్శన జరిగినప్పుడు నేతలంతా ఆద్యంత ఆసక్తిగా వీక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
ఇది కూడా చదవండి: Delhi: పాక్, ఆప్ఘనిస్థాన్ మైనార్టీలకు గుడ్న్యూస్.. పాస్పోర్టుపై కేంద్రం కీలక ప్రకటన
Also Read
- Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
- Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
అయితే జపాన్పై గతంలో వేసిన అణు బాంబుల కంటే 200 రెట్లు శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. DF-5C వంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు చూపించింది. హైపర్సోనిక్ క్షిపణులు, లేజర్ ఆయుధాలు, నీటి అడుగున వెళ్లే డ్రోన్లు అబ్బురపరిచాయి. పుతిన్-జిన్పింగ్-కిమ్ ముగ్గురూ పక్కపక్కనే నిలబడి వీక్షించారు. ఈ ప్రదర్శనతో చైనాను ఆపలేమంటూ నేతలు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తాజా అణు క్షిపణులే 20,000 కి.మీ లక్ష్యాలను కూడా ఛేదించగలవని ఒక సైనిక నిపుణుడు పేర్కొన్నట్లు చైనీస్ దినపత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Indrani Mukerjea: షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు.. ఇంద్రాణి కుమార్తె ఏం వాంగ్మూలం ఇచ్చిందంటే..!
ఇదిలా ఉంటే పుతిన్, జిన్పింగ్, కిమ్.. అమెరికాపై కుట్ర పన్నుతున్నారంటూ ట్రంప్ ఆరోపించారు. చైనా సైనిక కవాతు సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా పక్షాన అమెరికా సైనికులు కూడా రక్తాన్ని చిందించారని.. ఈ సందర్భగా చైనా అధ్యక్షుడు గుర్తు చేసుకోవాలని ట్రంప్ హితవు పలికారు.
తాజావార్తలు
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
-
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!