China: కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఆదివారం కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మృతి చెందగా, ఐదుగురు గల్లంతయ్యారని స్థానిక ప్రభుత్వం తెలిపింది. లెషాన్ నగరానికి సమీపంలోని జిన్కౌహేలోని ప్రభుత్వ యాజమాన్యంలోని అటవీ స్టేషన్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా మట్టి కుప్పలు కూలిపోవడంతో జనాలు వీటి కింద చిక్కుకుపోయారు. బాధితుల శవాలను తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మరో ఐదుగరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
Read Also: Ashish Vidyarthi : తన రెండో పెళ్లికి అసలు కారణం అదేనట.. నిజం చెప్పిన ఆశిష్ విద్యార్థి
Also Read
రెస్క్యూ ఆపరేషన్ కోసం 180 మందిని సంఘటన స్థలానికి పంపారు. ఈ ప్రదేశం సిచువాన్ రాజధాని చెంగ్డూకు దక్షిణంగా 240 కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతంలో ఉంది. చైనాలో గ్రామీణ పర్వత ప్రాంతాల్లో, ముఖ్యంగా వేసవి నెలలో కొండచరియలు విరిగిపడటం తరుచుగా జరుగుతోంది. అడవులు, కొండలు అధికంగా ఉన్న సిచువాన్ ప్రావిన్స్ లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో 2017 సమయంలో జిన్మో గ్రామంపై కొండచరియలు విరిగిపడటంతో 60పైగా ఇళ్లు సమాధి అయ్యాయి.
తాజావార్తలు
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
-
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
-
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!