Mexico Firing: పోలీసులు, సాయుధులకు మధ్య కాల్పులు.. 12 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెక్సికోలోని జాలిస్కో రాష్ట్రం ఎల్స్టా పట్టణంలో గురువారం పోలీసులు, సాయుధుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందినట్లు రాష్ట్ర గవర్నర్ ఎన్రిక్ అల్ఫారో వెల్లడించారు. మరణించిన వారిలో నలుగురు పోలీసు అధికారులు ఉన్నారని అల్ఫారో ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిందితులు ఆయుధాలు దాచిన సేఫ్హౌస్ గురించి తెలిపిన ఆయన.. ఎల్స్టాలో పోలీసులు గురువారం ఎనిమిది మంది నేరస్థులను కాల్చి చంపారని.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. దురదృష్టవశాత్తు పట్టణానికి చెందిన 4గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
జాలిస్కో రాష్ట్రంలో నేర కార్యకలాపాలపై నిఘాను పటిష్టం చేసేందుకు మెక్సికో జాయింట్ టాస్క్ ఫోర్స్ కార్యక్రమంలో భాగంగా మార్చిలో జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ సైనికుల బృందాన్ని మోహరించింది. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనే మెక్సికన్ క్రిమినల్ గ్రూప్ 2010లో ఉద్భవించింది. ఇప్పుడు కనీసం ఏడు మెక్సికన్ రాష్ట్రాలు, అలాగే మెక్సికో సిటీలో కూడా ఈ గ్రూప్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు, సైనికులు చర్యలు చేపట్టారు.
Also Read
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!