Singapore: ఈ దేశం చాలా చిన్నది.. కానీ పౌరుల తలసరి ఆదాయం ఏటా దాదాపు రూ.84 లక్షలు!
- చిన్న దేశం సింగపూర్
- పౌరుల తలసరి ఆదాయం ఏటా దాదాపు రూ.84 లక్షలు!
- భారత్ కంటే.. 17 రెట్లు జనసాంద్రత ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధిక జనాభా మన దేశ అభివృద్ధి మార్గంలో అతిపెద్ద అడ్డంకిగా పరిగణించబడుతుంది. నేడు భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం.! చైనాను కూడా మనం దాటొచ్చామని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలో జనసాంద్రత కిలోమీటరుకు 488. అధిక జనాభా కారణంగా ప్రభుత్వం ప్రతి పౌరుని అవసరాలను తీర్చలేకపోతుందని విధాన నిర్ణేతలలో పెద్ద భాగం విశ్వసిస్తున్నారు. కానీ.. మన కంటే 17 రెట్లు ఎక్కువ జనసాంద్రత కలిగిన దేశం యొక్క కథను చూద్దాం… ఇక్కడ చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో 8,332 మంది నివసిస్తున్నారు. కానీ.. సంపద విషయంలో మాత్రం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారు.
READ MORE: Paralympics 2024: భారత్కు పతకాల పంట.. మురుగేశన్కు రజతం, మనీషాకు కాంస్యం
Also Read
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Union Budget 2026: భారత్ ఎంత అప్పు చేయనుందో తెలుసా? రుణాలపై మంత్రి కీలక ప్రకటన..
- Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్లో కీలక మార్పులు
అక్కడ పౌరుడి తలసరి ఆదాయం దాదాపు లక్ష అమెరికన్ డాలర్లు అంటే ఏటా దాదాపు రూ.84 లక్షలు. ఆ దేశం అందరికీ సుపరిచితమే.. అదే చిన్న దేశమై సింగపూర్. మన దేశంలో తలసరి ఆదాయం ఏడాదికి 8 వేల డాలర్లు. అంటే రూపాయి లెక్కన దాదాపు ఏడు లక్షల రూపాయలు. ఈ రోజు ఆగ్నేయాసియాలో సింగపూర్ ముఖ్యమైన దేశం. ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 4, 5 తేదీల్లో మరోసారి సింగపూర్లో పర్యటించనున్నారు. మొత్తం 700 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ దేశ జనాభా కేవలం 56 లక్షలు. కానీ, సంపద విషయంలో మాత్రం ఈ దేశం ప్రపంచానికి దర్పణం. తలసరి ఆదాయంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 2015లో ప్రధాని మోడీ సింగపూర్లో పర్యటించారు. పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, భారతదేశం ఆగ్నేయాసియా దేశాలతో తన సంబంధాలను నిరంతరం బలోపేతం చేస్తోంది.
READ MORE: Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..
చిన్న దేశం కానీ పెద్ద పనిజజ
భారతదేశం-సింగపూర్ మధ్య చాలా మంచి సంబంధం ఉంది. ఇరు దేశాల మధ్య పలు వ్యూహాత్మక ఒప్పందాలు కుదిరాయి. సింగపూర్ ప్రపంచ పటంలో కనుగొనడం కష్టంగా ఉన్న దేశం. కానీ, నేడు ఇది ప్రపంచంలోని అన్ని పెద్ద కంపెనీలకు కేంద్రంగా మారింది. భారతదేశంతో పోలిస్తే ఈ దేశం చాలా చిన్నది. అతి తక్కువ కాలంలోనే తన అభివృద్ధి కథను రాసుకుంది. ఇంత చిన్న దేశమైనప్పటికీ, సింగపూర్ నేడు భారతదేశానికి ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ నుంచి భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. ఈ మొత్తం 11.77 బిలియన్ డాలర్లు. ప్రధాని మోడీ సింగపూర్ పర్యటన సందర్భంగా సెమీకండక్టర్లకు సంబంధించి ఇరు దేశాల మధ్య భారీ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారతదేశం తన సెమీకండక్టర్ పరిశ్రమలో విస్తృతమైన పెట్టుబడులు పెడుతోంది. తన పర్యటన సందర్భంగా అక్కడి సీఈవోలందరితో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.
తాజావార్తలు
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి