Enquiry: ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లపై కొనసాగుతున్న విచారణ
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకెట్లను
- విచారించిన చింతా ప్రభాకర్ అడ్వకేట్లు
- గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లను
- క్రాస్ ఎగ్జామ్ చేయనున్న బీఆర్ఎస్ అడ్వకేట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లపై ఇవాళ విచారణ కొనసాగుతోంది. ఈ నెల ఒకటో తేదీన జరగాల్సిన ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఈ రోజుకు వాయిదా పడింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకెట్ల ను క్రాస్ ఎగ్జామ్ చేశారు చింతా ప్రభాకర్ అడ్వకెట్లు. అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి పై అనర్హత వేటు వేయాలని MLA చింతా ప్రభాకర్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామ్ చేయనున్నారు బీఆర్ ఎస్ అడ్వకేట్లు.
Read Also: Hyderabad: దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి.. పల్టీ కొట్టిన క్రేన్…
Also Read
- Uttam Kumar Reddy: ఖరీఫ్ కు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
- Congress Mega Rally: ‘ఓట్ చోరీ’ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. హాజరుకానున్న ప్రముఖ నేతలు
- Raja Singh: టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
పార్టీ పిరాయింపు ఆరోపణలతో భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యేలలో నలుగురుపై అనర్హత వేటు వేసింది. పిటిషన్లపై బుధవారం విచారణ కొనసాగుతుంది. ఉదయం విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్లు చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరి రెడ్డి, ఇతరుల తరపున న్యాయవాదులు ఎమ్మెల్యేలు టి. ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యల వాదనలు వినిపించారు. సాయంత్రం వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. బుధవారం నాడు మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిల వాదనలు న్యాయవాదులు వినలేకపోయారు. స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ సమక్షంలో విచారణ వీరి విచారణ శనివారానికి వాయిదా వేశారు..
Read Also:Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ కసరత్తు..
పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఇద్దరు శాసనసభ్యుల వాదనలు వింటారు. మొదటి దశ విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ మరో నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు కూడా నోటీసులు అందజేశారు.నోటీసులకు స్పందించకపోతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!