Enquiry: ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లపై కొనసాగుతున్న విచారణ
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకెట్లను
- విచారించిన చింతా ప్రభాకర్ అడ్వకేట్లు
- గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లను
- క్రాస్ ఎగ్జామ్ చేయనున్న బీఆర్ఎస్ అడ్వకేట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లపై ఇవాళ విచారణ కొనసాగుతోంది. ఈ నెల ఒకటో తేదీన జరగాల్సిన ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఈ రోజుకు వాయిదా పడింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకెట్ల ను క్రాస్ ఎగ్జామ్ చేశారు చింతా ప్రభాకర్ అడ్వకెట్లు. అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి పై అనర్హత వేటు వేయాలని MLA చింతా ప్రభాకర్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామ్ చేయనున్నారు బీఆర్ ఎస్ అడ్వకేట్లు.
Read Also: Hyderabad: దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి.. పల్టీ కొట్టిన క్రేన్…
Also Read
- Uttam Kumar Reddy: ఖరీఫ్ కు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
- Congress Mega Rally: ‘ఓట్ చోరీ’ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. హాజరుకానున్న ప్రముఖ నేతలు
- Raja Singh: టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
పార్టీ పిరాయింపు ఆరోపణలతో భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యేలలో నలుగురుపై అనర్హత వేటు వేసింది. పిటిషన్లపై బుధవారం విచారణ కొనసాగుతుంది. ఉదయం విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్లు చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరి రెడ్డి, ఇతరుల తరపున న్యాయవాదులు ఎమ్మెల్యేలు టి. ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యల వాదనలు వినిపించారు. సాయంత్రం వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. బుధవారం నాడు మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిల వాదనలు న్యాయవాదులు వినలేకపోయారు. స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ సమక్షంలో విచారణ వీరి విచారణ శనివారానికి వాయిదా వేశారు..
Read Also:Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ కసరత్తు..
పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఇద్దరు శాసనసభ్యుల వాదనలు వింటారు. మొదటి దశ విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ మరో నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు కూడా నోటీసులు అందజేశారు.నోటీసులకు స్పందించకపోతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
-
OTR: తెలంగాణలో భారీ ఎత్తున డబుల్ శాలరీ స్కామ్
-
OTR: మెదక్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ బయటపడ్డ విబేధాలు
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
-
Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్కు సింపుల్ సీక్రెట్ ఇదే..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!