UP Crime: మరదలిపై గ్యాంగ్ రేప్, హత్య కోసం రూ.40,000 అప్పు.. సంచలనంగా యూపీ కేసు..
- యూపీలో సంచలనంగా మారిన మీరట్ గ్యాంగ్ రేప్ ఘటన..
- మరదలిపై అఘాయిత్యం..
- హత్య కోసం రూ. 40 వేలు అప్పు చేసిన నిందితుడు..
UP Crime: ఉత్తర్ ప్రదేశ్లో మీరట్ గ్యాంగ్ రేప్, హత్య ఘటన సంచలనంగా మారింది. ఒక వ్యక్తి తన మరదలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు దారుణంగా హత్య చేశాడు. దీని కోసం ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లని నియమించుకున్నాడు. వీరంతా కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, గొంతుకు నులిమి, కాల్చి చంపారు. అయితే, ఈ హత్యకు ప్రధాన నిందితుడు రూ. 40,000 వేలు అప్పు చేసి ఇద్దరు నిందితులను నియమించుకున్నాడని పోలీస్ విచారణలో తేలింది. ఈ కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
Read Also: Botsa Satyanarayana : బడ్జెట్ ఆనందం, ఆశ్చర్యకరమైంది.. బడ్జెట్ పై బొత్స వ్యాఖ్యలు
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
ఈ సంఘటన జనవరి 21న మీరట్లోని నాను కాలువ సమీపంలో జరిగింది. పోలీసుల ప్రకారం.. ప్రధాన నిందితుడిని ఆశిష్గా గుర్తించారు. అతడికి తన భార్య చెల్లెలితో సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె తనను బ్లాక్మెయిల్ చేస్తుందని హత్యకు పథకం రచించినట్లు నిందితుడు చెప్పాడు. ఆశిష్ ఆస్పత్రిలో పనిచేసే శుభం, మరో నిందితుడు దీపక్ అనే ఇద్దరి సాయాన్ని కోరాడు.
ఆమెని చంపడానికి వీరు రూ. 30,000లతో డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా ముందు రూ. 10,000గా ఇచ్చి, హత్య తర్వాత మిగతా రూ. 20,000 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని కోసం ఆశిష్ రూ. 40,000 అప్పు చేసినట్లు విచారణలో తేలింది. ఆశిష్, శుభం, దీపక్ బాధిత మహిళను స్కూటర్పై కాలువ సమీపంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత స్కార్ఫ్ సాయంతో ఆమె గొంతును బిగించి హత్య చేశారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాధితురాలి కుటుంబం జనవరి 23 నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు అందడంతో, విచారణ చేపట్టిన పోలీసులు ఈ దారుణాన్ని వెలికితీశారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో