Uttar Pradesh: పక్కింటి యువతిని గొడ్డలితో నరికి చంపాడు.. ఆ తర్వాత సూసైడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదని మహిళను ఓ వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. కాన్పూర్లోని రాణా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. 26 ఏళ్ల వ్యక్తి తన పొరుగును ఉండే మహిళను నరికి చంపి, ఆ తర్వాత విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్హోర్లోని గదన్పూర్ ఆహర్కి చెందిన సురేష్ అలియాస్ కరణ్ ప్రతిపాదనను బాధిత మహిళ 21 ఏళ్ల షాన్నో కశ్యప్ ఒప్పులేదు. దీంతో రాణా గ్రామం వెలుపల ఉన్న ఫ్లై ఓవర్ సమీపంలో సురేష్ దాడికి పాల్పడ్డాదని డీసీపీ విజయ్ ధుల్ తెలిపారు.
Also Read
Read Also: Siddha Ramaiah: బీఆర్ఎస్, బీజేపీ బొమ్మ బొరుసు లాంటివి..
షన్నో తన బంధువులతో బైక్ పై వెళ్తున్న సమయంలో అడ్డగించి, వారు తేరుకోకముందే ఆమెను గొడ్డలితో తల, మెడపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె అక్కడిక్కడే మరణించింది. అక్కడి నుంచి పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలించగా.. కొన్ని గంటల తర్వాత 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గగన్పూర్ ఆహర్లోని మారుమూల ప్రదేశంలో సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అతని నోటి చుట్టూ నురగలు ఉంటడంతో విషం తాగాడని, సమీపంలోని లాలా లజపతిరాయ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటుండగానే సురేష్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే హత్యకు స్పష్టమైన కారణాలను తెలుసుకునేందుకు మరింత విచారణ జరపాలని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
-
Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!