Agnipath Protest : ఆర్మీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా అలర్లు చోటు చేసుకుంటున్నాయి. బీజేపేతర రాష్ట్రాల్లో అగ్నిపథ్కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు చేసిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పోలీసులు చేసిన కాల్పుల్లో ఒక ఆర్మీ అభ్యర్థి రాకేష్ మృతి చెందాడు. అయితే ఇప్పటికే ఈ ఆందోళనలో పాల్గొన్న కొంత మందిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన వెనుక ఉన్న వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
అయితే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసనల్లో జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ చెందిన ఆర్మీ అభ్యర్థి గోవింద్ అజయ్ పాల్గొన్నాడు. అయితే.. గోవింద్ అజయ్ తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు.. కానీ తన మీద పోలీసులు కేసు నమోదు చేస్తారేమో అని భయంతో ఆత్మహత్య యత్నానికి అజయ్ పాల్పడ్డాడు. దీంతో గమనించిన కుంటుంబీకులు అజయ్ని వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అజయ్ చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రస్తుతం అజయ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
తాజావార్తలు
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!