Madyapradesh: దారుణం… ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుందో చెప్పక పోవడంతో భార్య హత్య
- సింగ్రౌలి జిల్లాలోని ధని గ్రామంలో ఘటన
- తరుచూ ఫోన్ మాట్లాడుతున్న భార్య
- ఎవరితో మాట్లాడుతుందో చెప్పకపోవడంతో హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే భర్త భార్యను చంపడం.. లేదా భార్య భర్తను హత్య చేయడం వంటివి చూస్తున్నాము.. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్ లో జరిగింది. ఒక చిన్న విషయానికి భర్త తన భార్యను హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్త వివరాల్లోకి వెళితే.. దేవ్, కుసుమ్ కు రేండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఏడాది వయసు ఉన్న బాబు ఉన్నాడు. కుసుమ్ తనకు భర్తకు తెలియకుండా ఫోన్ లో తరచూ మాట్లాడుతుండడంతో.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఎవరితో మాట్లాడుతున్నావని భర్త అడిగినా చెప్పకపోవడంతో… కోపంతో రగిలిపోయిన భర్త.. భార్యపై దాడి చేసి హత్య చేశాడు. సింగ్రౌలి జిల్లాలోని ధని గ్రామంలో బుధవారం ఈ సంఘటన జరిగింది.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..