DELHI DRUGS: ఢిల్లీ, హైదరాబాద్లో భారీగా కొకైన్ కలకలం
- హైదరాబాద్లోని రామకోఠి ప్రాంతం
- ఒక ముఠాగా ఏర్పడ్డ మిస్బహుద్దీన్ ఖాన్
- అలి అస్గర్, జుబేర్ అలి, మహ్మద్ అజీమ్
- 33.3 గ్రాముల కొకైన్ స్వాధీనం
- 4 మొబైల్ ఫోన్స్, ఇన్నోవా క్రిస్టా కార్ సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసులు ఎంత నిఘా పెట్టినా..డ్రగ్ పెడ్లరు మాత్రం తమ దందా ఆపడం లేదు. మత్తు పదార్థాలు తరలిస్తూనే ఉన్నారు. వినియోగదారులకు అందిస్తూనే ఉన్నారు. కానీ అప్పడప్పుడు..మాత్రం పోలీసులకు చేతికి చిక్కుతున్నారు. హైదరాబాద్ చాలా రోజుల తర్వాత భారీగా కొకైన్ పట్టుబడింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అంతా ఎవరి బిజీలో వారు ఉన్నారు. భారీగా ట్రాఫిక్ రద్దీ… పండగ షాపింగ్స్తో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. కానీ అక్కడే కొంత మంది తమ డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు..
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
మిస్బహుద్దీన్ ఖాన్, అలి అస్గర్, జుబేర్ అలి, మహ్మద్ అజీమ్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వారందరికీ డ్రగ్స్ సేవించే అలవాటు ఉంది. ఐతే తాము తీసుకోవడంతో పాటు డ్రగ్స్ అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశ్యంతో బెంగళూరు వెళ్లారు. అక్కడ కొకైన్ కొనుగోలు చేసి తీసుకు వచ్చారు. హైదరాబాద్లో ఉన్న డ్రగ్ వినియోగదారులకు అందించేందుకు అంతా ప్లాన్ చేశారు. కానీ ఈ లోగానే వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 33.3 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 4 మొబైల్ ఫోన్స్, ఇన్నోవా క్రిస్టా కార్ సీజ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో జుబేర్ అలీ అనే వ్యక్తి అమెరికా పౌరుడు.. 2 నెలల క్రితం హైదరాబాద్ వచ్చి.. డ్రగ్ పెడ్లర్లతో చేతులు కలిపాడు. డ్రగ్ రవాణా కోసం తన కారు ఉపయోగించాడు..
మరోవైపు ఢిల్లీ ఎయిర్పోర్టులోనూ భారీగా కొకైన్ పట్టుబడింది. దాదాపు 5.5 కిలోల కొకైన్ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దాని విలువ దాదాపు రూ. 82 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దోహా నుంచి ఢిల్లీ చేరుకున్న ఓ లేడీ వద్ద ఈ కొకైన్ గుర్తించారు. గోల్డ్ కలర్ చాక్లెట్ల రూపంలో కొకైన్ తరలించేందుకు ఆ లేడీ ప్రయత్నించింది. అవి చూస్తే అచ్చం చాక్లెట్ల లాగే ఉన్నాయి. దీంతో ఎవరూ కనిపెట్టరని అంచనా వేసింది. కానీ కస్టమ్స్ అధికారులు గుర్తించడంతో కొకైన్ విషయం బయట పడింది. దీంతో ఆ కిలాడీ లేడీపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు..
OG : “ఓజీ లాస్ట్ షెడ్యూల్.. పవర్ స్టార్ ఫ్యాన్స్కి బిగ్ అప్డేట్!”
- Tags
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!