Bihar Tragedy: “విషం రుచి చూడాలనుకున్నారు”.. ఐదుగురు బాలికల్లో, నలుగురు మృతి..
- విషం టేస్ట్ చూడాలనుకున్నారు.
- బీహార్ లో విషాదకర ఘటన..
- నలుగురు బాలికలు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Tragedy: ఐదుగురు బాలికలు పిచ్చి పని బీహార్లో సంచలనంగా మారింది. పోలానికి వెళ్లిన ఐదుగురు బాలికలు ఒకరు మాత్రమే ప్రాణాలతో ఇంటికి వచ్చారు. ‘‘విషం రుచి ఎలా ఉంటుందో’’ చూడటానికి విషాన్ని తీసుకుని మరణించారు. ఈ సంఘటన జనవరి 29న బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా మోతీ బిఘా గ్రామంలో జరిగింది. ప్రాణాలతో బయటపడిన 14 ఏళ్ల బాలిక ప్రకారం, ఈ ఐదుగురు బాలికలు సాధారణంగా విష పదార్థాన్ని తీసుకున్నారు. ‘‘నా స్నేహితురాలు దీన్ని తిని మనం బ్రతుకుతామా, చస్తామా చూద్దాం అని చెప్పింది. కొంగలను చంపడానికి ఉద్దేశించిన విషాన్ని నీటిలో కలిపి తాగారు. నేను కొద్దిగా తాగి ఉమ్మివేశాను, దీంతో బతికాను’’ అని చెప్పింది.
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
12-15 ఏళ్ల మధ్య వయసు కలిగిన నలుగురు బాలికలు విషాన్ని తాగి ఒకరి తర్వాత ఒకరు కుప్పకూలిపోవడాన్ని చూసిన మరో బాలిక ప్రాణాలతో బయటపడి, ఇంటికి పారిపోయి వచ్చింది. ఆమె కుటుంబం తాగిన విషాన్ని కక్కించడానికి వేప ఆకులతో చేసిన ద్రావణాన్ని తాగించి, విషాన్ని కక్కించారు.
అయితే, పోలీసులు చెబుతున్న కథనం దీనికి భిన్నంగా ఉంది. సరస్వతి పూజ సాయంత్రం కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలతో తిరుగుతున్నట్లు మా దర్యాప్తులో తేలిందని దౌద్నగర్ పోలీసులు చెప్పారు. తల్లిదండ్రులు వారిని కొట్టారని, దీంతోనే బాలికలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అయితే, బాధితుల తల్లిదండ్రులు మాత్రం.. అందరు అమ్మాయిలు 12-15 ఏళ్ల లోపు వారే అని వారు ఎలా ప్రేమలో పడుతారని ప్రశ్నించారు. పోలీసులు ఈ కేసును మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!