Man Harassed Minor: మరో ఆరు నెలల్లో పెళ్లి.. దారుణానికి పాల్పడ్డ యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A man From Karnataka Physically Assaulted His Fiance And Killed: ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిన ఆ యువకుడికి.. మరో ఆరు నెలల్లో పెళ్లి ఉంది. అమ్మాయి మేజర్ (18 ఏళ్లు నిండేందుకు) అవ్వడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి.. ఆలోపు వేచి ఉండాలని యువతి తరఫు బంధువులు చెప్పారు. కానీ.. అప్పటివరకూ వేచి ఉండలేకపోయిన ఆ యువకుడు, ఓ కీచక పనికి పాల్పడ్డాడు. కాబోయే భార్యపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అరెస్ట్ భయంతో తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన తాలూకాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Dr Vaishali Kidnap Case: ఎగ్జామ్స్ సెంటర్ కు కిడ్నాప్ కు గురైన వైశాలి.. అక్కడ భారీ భద్రత
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
కడలూరు గ్రామానికి చెందిన దినేశ్ అనే యువకుడికి కొన్ని రోజుల క్రితమే కోణనూరు సమీపంలోని రామన కొప్ప గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే.. ఆ అమ్మాయి మేజర్ అవ్వడానికి మరో 6 నెలల సమయం ఉంది. ఈలోపే పెళ్లి చేస్తే.. వ్యవహారం తేడా కొడుతుందన్న ఉద్దేశంతో, అమ్మాయి మేజర్ అయ్యాకే పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే.. దినేశ్ మాత్రం అంతవరకు వేచి ఉండలేకపోయాడు. ఎలాగైనా తనకు కాబోయే భార్యతో లైంగికంగా కలవాలని అనుకున్నాడు. ఓసారి కలుద్దామని చెప్పి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ఆ యువతి.. తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వాళ్లు యువకుడ్ని నిలదీశారు. పెళ్లి ఫిక్స్ అయ్యాక కూడా ఇదేం పాడు పని అని నిలదీశారు.
Cyclone Mandous: తీరం దాటిన మాండూస్ తుఫాన్.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
దీంతో.. దినేశ్ ఆ యువతిపై పగ పెంచుకున్నాడు. విషయాన్ని గోప్యంగా ఉంచకుండా, నలుగురికి చెప్పి తన పరువు తీసిందని ఆమెని చంపాలని నిర్ణయించుకున్నాడు. సరైన సమయం కోసం వేచి చూశాడు. ఈనెల 28న యువతి ఇంట్లో ఎవరూ లేరన్న సమాచారం తెలుసుకొని, నేరుగా ఇంటికి వెళ్లి, ఆమె గొంతునులిమి చంపేశాడు. అయితే.. పరువు పోతుందన్న భయంతో మృతిరాలి తల్లి తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులకు అనుమానం వచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదికలో అత్యాచారానికి గురైందని, కాబోయే భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది. తనని అరెస్ట్ చేస్తారన్న భయంతో.. దినేశ్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
తాజావార్తలు
-
Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
-
Mount Everest: ఎవరెస్ట్పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
-
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
-
Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
ట్రెండింగ్
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!