Gold Price Today: మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. పసిడి ధరలకు ఈరోజు రెక్కలోచ్చాయి.. గత మూడురోజులుగా పెరుగుతున్న ధరలు, ఈరోజు కూడా భారీగా పెరిగాయి.. మార్కెట్ లో నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు తులం మీద రూ.380 రూపాయలు పెరిగింది.. అంటే గ్రాము పై రూ.38 రూపాయలు పెరిగింది.. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910గా ఉంది. గురువారం నాడు ఇదే బంగారం గ్రాములకు రూ. 58,530 చొప్పున ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరలోనూ మార్పుు చోటు చేసుకుంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ. 35 చొప్పున పెరిగి 10 గ్రాములు రూ. 54,000 లకు చేరుకుంది..ఇక వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ.500 పెరిగి రూ. 75, 500 గా నమోదు అయింది.
ఈరోజు ప్రధాన మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…
Also Read
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,070కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,980గా ఉంది.
* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 54,050కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,930గా ఉంది.
* ఇక ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 54,300 కాగా, 24 క్యారెట్స్ గొల్డ్ ధర రూ. 59,180గా ఉంది.
* కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,930 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 53,950కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 58,830 వద్ద కొనసాగుతోంది.
* తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,910గా ఉంది.
* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 54,000 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910 వద్ద కొనసాగుతోంది..
బంగారం పెరిగితే, ఈరోజు వెండి కూడా పరుగులు పెట్టింది.. ఈరోజు భారీగా ధరలు పెరిగాయి..హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 75,500 ఉండగా..కోల్కతా, ముంబైలలో కూడా ఇదే ధరకు అందుబాటులో ఉంది. అటు బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,500గా ఉంది.. అంటే ఈరోజు బంగారం వెండి రెండు కూడా పరుగులు పెడుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!