Gold Price Today: మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. పసిడి ధరలకు ఈరోజు రెక్కలోచ్చాయి.. గత మూడురోజులుగా పెరుగుతున్న ధరలు, ఈరోజు కూడా భారీగా పెరిగాయి.. మార్కెట్ లో నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు తులం మీద రూ.380 రూపాయలు పెరిగింది.. అంటే గ్రాము పై రూ.38 రూపాయలు పెరిగింది.. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910గా ఉంది. గురువారం నాడు ఇదే బంగారం గ్రాములకు రూ. 58,530 చొప్పున ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరలోనూ మార్పుు చోటు చేసుకుంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ. 35 చొప్పున పెరిగి 10 గ్రాములు రూ. 54,000 లకు చేరుకుంది..ఇక వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ.500 పెరిగి రూ. 75, 500 గా నమోదు అయింది.
ఈరోజు ప్రధాన మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…
Also Read
- Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
- Paytm Pocket Money Feature: పేటీఎం ‘పాకెట్ మనీ’ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. పిల్లలకు డిజిటల్ పేమెంట్స్ సులభం
* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,070కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,980గా ఉంది.
* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 54,050కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,930గా ఉంది.
* ఇక ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 54,300 కాగా, 24 క్యారెట్స్ గొల్డ్ ధర రూ. 59,180గా ఉంది.
* కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,930 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 53,950కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 58,830 వద్ద కొనసాగుతోంది.
* తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,910గా ఉంది.
* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 54,000 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910 వద్ద కొనసాగుతోంది..
బంగారం పెరిగితే, ఈరోజు వెండి కూడా పరుగులు పెట్టింది.. ఈరోజు భారీగా ధరలు పెరిగాయి..హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 75,500 ఉండగా..కోల్కతా, ముంబైలలో కూడా ఇదే ధరకు అందుబాటులో ఉంది. అటు బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,500గా ఉంది.. అంటే ఈరోజు బంగారం వెండి రెండు కూడా పరుగులు పెడుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!