NTV Telugu Site icon

Gold Price Today : పసిడి ప్రియులకు భారీ షాక్…పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Gold Pricee

Gold Pricee

పసిడి ప్రియులకు భారీ షాక్.. ఈరోజు ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది..ఈరోజు మార్కెట్ లో ఈరోజు ఏకంగా తులంపై రూ.220 పెరిగి రూ. 62,950కి చేరింది . ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,500 ఉండగా ఈరోజు రూ. 200 పెరిగి 57,700కు చేరింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 82,200 కాగా ఈరోజు కిలోపై రూ. 300 పెరిగి 82,500 వద్ద కొనసాగుతోంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,950 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,700, 24 క్యారెట్ల ధర రూ.62,930ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,560, 24 క్యారెట్ల ధర రూ.63,970 ఉంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,500, 24 క్యారెట్ల ధర రూ.63,820 వద్ద కొనసాగుతుంది..,
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,750, 24 క్యారెట్ల ధర రూ.62,960 గా నమోదు అయ్యింది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,960 గా ఉంది..

ఇక వెండి కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.79,500 గా ఉంది. ముంబైలో రూ.79,800, చెన్నైలో రూ.82,500, బెంగళూరులో రూ.79,550 ఉంది. కేరళలో రూ.82,500, కోల్‌కతాలో రూ.78,800 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.82,500 ఉంది.. మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..