Energy Demand in India: ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఇండియాలోనే ఎనర్జీకి భారీ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Energy Demand in India: ఈ దశాబ్దంలో ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఇండియాలోనే ఎనర్జీకి భారీగా డిమాండ్ పెరగనుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేసింది. లేటెస్టుగా విడుదల చేసిన వరల్డ్ ఎనర్జీ ఔట్లుక్లో ఈ విషయాన్ని వెల్లడించింది. పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ నేపథ్యంలో భారతదేశంలో ఎనర్జీకి గిరాకీ ఏటా 3 శాతం పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. 2025 నాటికి ఇండియా అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎదగనుండటం మరో కారణమని పేర్కొంది.
2030 నాటికి విద్యుత్ డిమాండ్ 60 శాతం పెరుగుతుందని, ఓవరాల్ ఎనర్జీ డిమాండ్లో 3వ వంతును బొగ్గు తీరుస్తుందని వివరించింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ఇండియా ఫోకస్ పెట్టినప్పటికీ, సమర్థవంతమైన విధానాలను రూపొందించినప్పటికీ వచ్చే రెండు దశాబ్దాల్లో శిలాజ ఇంధనాల మరియు చమురు దిగుమతులు రెట్టింపు కానున్నాయి. ఫలితంగా దేశంలో ఇంధన భద్రతకు ముప్పు కొనసాగే ప్రమాదం ఉందని ఐఈఏ హెచ్చరించింది.
Also Read
- JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
- Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
‘‘ప్రస్తుతం ప్రపంచం తొలి అంతర్జాతీయ ఇంధన సంక్షోభానికి సంబంధించి మధ్య దశలో ఉంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ఉక్రెయిన్పై రష్యా దాడికి ముందే మార్కెట్లలో ఒత్తిళ్లు నెలకొన్నాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి వల్ల ఎనర్జీ సహా దాదాపు అన్ని గ్లోబల్ సప్లై చెయిన్లు దెబ్బతిన్నాయి. ఇదిలాఉండగా 2021లో రోజుకి 4.7 మిలియన్ బ్యారెళ్ల చమురు వాడకం జరగ్గా ఈ డిమాండ్ 2030 నాటికి దాదాపు 7 మిలియన్ బ్యారెళ్లకు పెరగనుంది’’ అని ఐఈఏ పేర్కొంది.
తాజావార్తలు
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
-
Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
-
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!