వృషభ రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఆకస్మిక ధనలాభం పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఉంటాయి. వివిధ రూపాల్లో ఉద్యోగ విషయాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఈరోజు వృషభ రాశి వారికి శ్రీ రంగనాథ స్వామి వారు. ముకుంద మాల స్తోత్రంను పారాయణం చేస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలు మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
