Diplos Max Electric Scooter: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 140KM రేంజ్!
- మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- న్యూమెరోస్ మోటార్స్ డిప్లోస్ మాక్స్ను హైదరాబాద్లో విడుదల చేసింది
- దీని ధర రూ. 1,12,199 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)
- సింగిల్ ఛార్జ్తో 140KM రేంజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బులు ఆదా చేసుకోవాలంటే పెట్రోల్ కు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలనే ఆలోచనలో పడ్డారు వాహనదారులు. తక్కువ ప్రయాణ ఖర్చులు, బడ్జెట్ ధరల్లోనే లభ్యమవడం, పర్యావరణ హితంగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది.ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైకులను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చింది. న్యూమెరోస్ మోటార్స్ తన మల్టీ-యుటిలిటీ ఇ-స్కూటర్, డిప్లోస్ మాక్స్ను హైదరాబాద్లో విడుదల చేసింది. దీని ధర రూ. 1,12,199 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). ఇది సింగిల్ ఛార్జ్ తో 140 కి.మీల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.
Also Read:Ola Electric: క్షీణించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ
Also Read
- Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో
- TVS iQube S: టీవీఎస్ iQube S 4.7kWh ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 175KM రేంజ్.. ధర ఎంతంటే?
- Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
- Oben Rorr EVO: రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo.. 180KM రేంజ్తో అదిరిపోయే బైక్
స్టన్నింగ్ లుక్స్, పవర్ ఫుల్ బ్యారటీ ప్యాక్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ స్కూటర్ ను మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. దీనిలో కంపెనీ 3.7kWh సామార్థ్యం గల లిథియం బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి 4 గంటలు పడుతుందని కంపెనీ తెలిపింది. ఎల్ఈడీ స్ట్రిప్ లైట్ తో పాటు, దాని ముందు భాగంలో గుండ్రని ఆకారపు లైట్ కూడా అందించబడింది. ఇందులో యాంటీ-థెఫ్ట్ అలర్ట్, జియోఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్ వంటి భద్రతా ఫీచర్లను అందించారు. డ్యుయల్ డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ లైటింగ్ తో వస్తోంది.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం