ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ పాక్ వార్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్ తో పాటు మరో ఇద్దరు వీరమరణం పొందారు. ఏపీ(AP)లోని సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీ నాయక్ జమ్ము కశ్మీరులోని LOC వద్ద పాకిస్తాన్ తో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు విడిచాడు. జవాన్ మురళి నాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు.. ఈ మదర్స్ డే అంకితం […]
నేర పూరిత ప్రాంతాల్లోనే కాదు విద్యాలయాల్లో కూడా విద్యార్థినులకు రక్షణ కరువై పోయింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లెలో ఇంటర్ విద్యార్థినిని కాలేజ్ కరస్పాండెంట్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థినిని అసభ్యకరంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రాత్రి సమయంలో కాల్స్ అసభ్యకర మెసేజ్ లు చేస్తూ వేదించసాగాడు. Also Read:Tata Curvv: రూ. 2 లక్షలు […]
తెలంగాణ ఈఏపీసెట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈఏపీసెట్ పలితాలు విడుదలయ్యాయి. నేడు(ఆదివారం) ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈఏపీసెట్ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తాచాటారు. ఏపీకి చెందిన పల్ల భరత్ చంద్ర ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో మొదటి ర్యాక్ కైవసం చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన ఊదగండ్ల రామ చరణ్ రెడ్డి రెండో ర్యాంక్ తో మెరిశాడు. […]
కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే టాటా కర్వ్ పై ఓ లుక్కేయండి. టాటా కంపెనీ డీజిల్లో స్మార్ట్ డీజిల్ను బేస్ వేరియంట్గా అందిస్తుంది. మీరు ఈ SUV బేస్ వేరియంట్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి కారును ఇంటికి తీసుకురావచ్చు. ప్రతి నెల ఈఎంఐ ఎంత చెల్లించాలో ఇప్పుడు చూద్దాం. Also Read:IPL 2025: క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్.. త్వరలో ఐపీఎల్ రీస్టార్ట్.. కొత్త […]
శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత, పాకిస్తాన్ సైన్యం రాత్రిపూట దానిని ఉల్లంఘించి భారత్ పై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. భారత సైన్యం దాడులను తిప్పికొట్టింది. పాకిస్తాన్ స్వయంగా దివాలా అంచున ఉన్న సమయంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 1 బిలియన్ల సహాయాన్ని అందుకుంది. నిజానికి, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలుగా దారుణమైన స్థితిలో ఉంది. Also Read:Mrunal Thakur : ఆ క్షణం […]
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత పాకిస్తాన్ భారత సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతాలలో భారీ షెల్లింగ్కు పాల్పడుతోంది. భారత్ కూడా పాకిస్తాన్ కు దీటైన సమాధానం ఇస్తోంది. అయితే యుద్ధం వేళ కొన్ని పదాలు వినిపిస్తుండడంతో వీటి అర్థాలు ఏంటా అని ఆరా తీస్తున్నారు. ఎల్ఏసీ, ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు, ఎయిర్ డిఫెన్స్ సిస్టం వంటి పదాల అర్థాలు తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ పదాల వివరాలు మీకోసం.. Also Read:Operation […]
గత నాలుగు రోజులుగా క్షణ క్షణం టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. పాక్ పై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టింది. భారత్ పాక్ వార్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్ తో పాటు మరో ఇద్దరు వీరమరణం పొందారు. ఏపీ(AP)లోని సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీ నాయక్ జమ్ము కశ్మీరులోని LOC వద్ద పాకిస్తాన్ తో […]
భారత్తో తలపడిన తర్వాత పాకిస్తాన్కు కొత్త సమస్య తలెత్తింది. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా విజృంభిస్తున్నాయి. ఈ దాడిలో 22 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. వార్ అబ్జర్వర్ నివేదికల ప్రకారం.. గురువారం రాత్రి దక్షిణ వజీరిస్తాన్లోని డాంగేట్ చెక్పాయింట్పై టిటిపి దాడి చేసి 20 మంది పాకిస్తానీ సైనికులను చంపింది. బలూచ్ల దాడిలో ఇద్దరు పాకిస్తాన్ సైనికులు కూడా మరణించారు. Also Read:India Pak War : భయానక సైరన్.. […]
భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగిస్తోంది. మే 7 రాత్రి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ప్రదేశాలలో వైమానిక దాడులు చేసి లష్కరే, జైషే, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన తరువాత, భారత సైన్యం ఇప్పుడు సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను నాశనం చేయడం ప్రారంభించింది. ఉగ్రవాద స్థావరాల ధ్వంసానికి సంబంధించిన కొత్త వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. ఈ వీడియో నేపథ్యంలో ‘కదం కదం బధయే జా, […]
బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి గోల్డెన్ ఛాన్స్. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 3,323 పోస్టులను భర్తీచేయనున్నారు. మళ్లీరాని ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. Also Read:OperationSindhoor: జైశంకర్కు అమెరికా విదేశాంగ కార్యదర్శి […]