Rakesh Reddy
Author- NTV Telugu-
Mussoorie Accident: లోయలో పడిన కారు.. ఐదుగురు మృతి.. ఒకరికి గాయాలు
Mussoorie Accident: ఉత్తరాఖండ్లోని ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిపై శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. -
Chandrayaan : చంద్రయాన్ కాపీ కొట్టేందుకు రెడీ అయిన పాకిస్తాన్.. చైనాతో కలిసి మిషన్ షురూ
Chandrayaan : చైనా శుక్రవారం తన చంద్రుని పరిశోధన మిషన్ చాంగ్-6 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 05:27 గంటలకు దీన్ని ప్రయోగించనున్నట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) ఈ సమాచారం ఇచ్చింది. -
Aravind Kejriwal : ఆప్ ప్రచార గీతాన్ని ఆమోదించిన ఎన్నికల సంఘం
Aravind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్సభ ఎన్నికల ప్రచార గీతాన్ని సవరించిన తర్వాత ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) కార్యాలయం ఆమోదించింది. పాటను రచించి, వాయిస్ ఇచ్చిన ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే పాట ఆమోదం పొందినట్లు ధృవీకరించారు. -
Bomb Threat : ఢిల్లీ బాంబు బెదిరింపు కేసు.. 20నిమిషాల్లో మెయిల్ క్రియేట్.. ఆ తర్వాత డిలీట్
Bomb Threat : ఢిల్లీ-ఎన్సీఆర్లోని దాదాపు 223 పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ పంపేందుకు మెయిల్ ఐడీలు కొంతకాలంగా సృష్టించబడ్డాయి. దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు మెయిల్ ఐడీ క్రియేట్ అయినట్లు చెబుతున్నారు. -
Manipur: మణిపూర్లో కుల సంఘర్షణకు ఏడాది.. రెండుగా విడిపోయిన రాష్ట్రం
Manipur: మణిపూర్లో కుల హింసకు గురై ఏడాది కావస్తున్నా దాని కాటు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతూనే ఉంది. తమ సొంత రాష్ట్రం రెండు వర్గాలుగా విడిపోయి, తరతరాలుగా కలిసిమెలిసి ఉన్న కుటుంబాలు, ఇరుగుపొరుగు వారు విడిపోయిన ఈ రోజును మణిపురి ఎలా మర్చిపోగలదు. -
Brazil Rains : బ్రెజిల్లో వర్ష బీభత్సం.. 37మంది మృతి.. 74 మంది గల్లంతు
Brazil Rains : బ్రెజిల్లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్లో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం రాత్రికి 37కి పెరిగింది.. ఇంకా 74 మంది అదృశ్యమయ్యారు. -
Whether Update : కేరళ, తమిళనాడు సముద్రంలో అల్లకల్లోలం.. తీరప్రాంతాలకు అలర్ట్
Whether Update : సముద్రంలో ఒక్కసారిగా అలలు ఎగసిపడటంతో కేరళ, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆదివారం రాత్రి 11:30 గంటల వరకు -
Bomb Blast: బలూచిస్థాన్లో బాంబు పేలుడు.. జర్నలిస్టుతో సహా ముగ్గురు మృతి
Bomb Blast: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో వాహనం లక్ష్యంగా జరిగిన బాంబు పేలుడులో సీనియర్ జర్నలిస్టు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. -
Manish Sisodia : మనీష్ సిసోడియాకు గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్టు
Manish Sisodia : మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఆయనకు పెద్ద ఊరటనిచ్చింది. వారానికి ఒకసారి భార్యను కలిసేందుకు కోర్టు అనుమతించింది. -
Stock Market Down: ఉన్నట్లుండి కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 750పాయింట్లు డౌన్
Stock Market Down: భారత స్టాక్ మార్కెట్లో అకస్మాత్తుగా భారీ క్షీణత కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్లో 750 పాయింట్లకు పైగా బలహీనత కనిపించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!