Damodar Raja Narasimha: నిజామాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ పర్యటించనున్నారు. జక్రాన్ పల్లి లో 3 కోట్లతో ఆధునీకరించి జిల్లా పరిషత్ పాఠశాలను మంత్రి ప్రారంభించనున్నారు.
Shanthi Kumari: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ - అభయశాస్త్ లో భాగంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీలను ఈ నెల 17వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు.
CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు.
Ponguleti: మాటలు కాదు చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి మంత్రివర్గ సమావేశంలో ఆరు హామీలకు ఆమోదం తెలిపిందన్నారు.
Kishan Reddy: సీఎం మీకు చిత్త శుద్ది ఉందా లేదా.....సీబీఐ విచారణ కు లేఖ రాస్తారా లేదా? అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు
YS Sharmila: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్టీపీని స్థాపించి ప్రభావం చూపలేకపోయిన మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
Traffic e Challan: తెలంగాణలో పెండింగ్లో ఉన్న చలాన్ల క్లియరెన్స్ కోసం ట్రాఫిక్ పోలీసులు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తగ్గింపు ఆఫర్కు వాహనదారుల..
Singareni: సింగరేణి కార్పొరేషన్ ఛైర్మన్గా బలరాం నాయక్ నియమితులయ్యారు. సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీకాలం ముగియడంతో జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Prajapalana: నేటి నుంచి ప్రజా పరిపాలన కార్యక్రమం పునఃప్రారంభమైంది. ఆది, సోమ.. నూతన సంవత్సరం సందర్భంగా రెండు రోజుల పాటు ప్రజాపరిపాలన కార్యక్రమానికి బ్రేక్ పడింది.